ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ మహమ్మారిని తరిమికొడదామని రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. అంతర్గాం మండలంలోని పెద్దంపేట గ్రామంలో శ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, వికాస తరంగిణి ట్రస్ట్ ఆధ్�
గ్రావెల్ తరలిస్తున్న లారీని విడిచిపెట్టేందుకు లంచం డిమాండ్ చేసిన సీఐ, గన్మన్, ఓ ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గురువారం చోటు చేసుకుంది. ఏస�
హైదరాబాద్ నగరంలో కొత్తగా ఏర్పాటైన పోలీస్ స్టేషన్ అది. అక్కడ పోలీసు అధికారుల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. సీఐ వర్సెస్ డీఐ పోరు కానిస్టేబుళ్లవైపు తిరిగింది.
లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి అనుకూలంగా చార్జిషీటు రాస్తామని చెప్పి రూ.20 వేలు లంచం తీసుకుంటూ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీకి పట్టుబడ్డారు.
ఆర్థిక లావాదేవీల విషయంలో ముగ్గురితో కలిసి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి సీఐ స్థాయి అధికారి చితకబాదాడు. ఈ ఘటనపై అతను గతంలో పని చేసిన ఠాణాలోనే కేసు నమోదైంది. చిక్కడపల్లి పోలీసులు, బాధితుడి వి�
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం రోహ్తక్ రోడ్డుపై (Rohtak road) సాంకేతిక కారణాలతో ఆగిపోయిన కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ (CI) చనిపోయారు.
సాధారణ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొందరు సీఐ స్థాయి అధికారులను బదిలీ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వా�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీస్శాఖలో పదోన్నతుల జాతర కొనసాగుతున్నది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై నుంచి సీఐ, డీఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ నుంచి ఎస్పీ ప్రమోషన్లు వచ్చాయి.