వెల్నెస్ సెంటర్లో సరిపడా మందులు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టుల కు దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతోప�
మానవ శరీర ప్రధాన వ్యవస్థల్లో మూత్రపిండాలు ఒకటి. రక్తాన్ని శుద్ధి చేయడంలో, రక్తపోటును నియంత్రించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. రక్తపోటు, మధుమేహం నియంత్రణలో లేకపోతే కిడ్నీలు ప్రమాదంలో పడినట్టే. కాబట్టి, �
నిమ్స్ మరో మైలురాయిని అధిగమించింది. దవాఖాన చరిత్రలోనే మొదటిసారిగా అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగికి విజయవంతంగా కోత లేకుండా వాల్ రిప్లేస్మెంట్ చేసి వైద్యులు రికార్డు సృష్టించారు.
మేజర్ ఆటో హిమోథెరపీ (ఓజోన్ థెరపీ) ద్వారా పలు దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని పలు అధ్యయనాల ద్వారా రుజువైందని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలర్జి చైర్మన్, పల్మనాలజిస్ట్, ఎలర్జి సూపర్ స్పెషలిస్ట్ డాక్�
కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన టెలీమెడిసిన్ సేవలు పేద రోగులకు వరంలా మారాయి. కరోనాకు ముందు ప్రారంభించిన ఈ సేవలు కొవిడ్ కష్టకాలంలో రోగులకు ఎంతో ఉపయోగపడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్�
అస్తమా(ఉబ్బసం) వ్యాధి దీర్ఘకాలం పాటు విడువకుండా వేధించే క్రానిక్ డీసిజ్. ఈ సమస్యతో ఊపిరితిత్తులోకి ప్రాణవాయువును తీసుకువెళ్లే శ్వాసకోశ నాళాలు, లోపాల గోడలు ఉబ్బిపోతాయి. ఫలితంగా శ్వాస తీసుకోవడం కష్టంగ�
Air Pollution | దేశ రాజధాని వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. నవంబర్ ప్రారంభం నుంచి రోజు
రోజుకు పరిస్థితి దిగజారుతున్నది. రాబోయే దీపావళి పండగకు మరింత పెరిగే అవకాశం ఉందనే
ఆందోళన వ్యక్తమవుతున్నాయి.
దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్న వారికి పాలియేటివ్ కేర్ సెంటర్ ఎంతో ఉపశమనం కలిగిస్తున్నది. నల్లగొండలోని జనరల్ దవాఖానలో గతేడాది ప్రారంభమైన సేవలు బాధితులకు స్వాంతన చేకూరుస్తున్నాయి. ప్రధానంగా క�
మన శరీరంలో ఇన్సులిన్ సమతుల్యత దెబ్బతినడం వల్లే రోగాలు చుట్టుముడతాయని నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం మాజీ ప్రొఫెసర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ తెలిపారు.