క్రిస్మస్ పండుగకు రెండు రోజుల సెలవులు ప్రకటించిన ఘనత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుదేనని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత సిరికొండ మధుసూదనాచారి ప్రశంసించారు. కిస్మస్ గిఫ్ట్గ
పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు అనేక పథకాలను తెచ్చి, దశాబ్దకాలంపాటు విజయవంతంగా అమలు చేసింది. స్వరాష్ట్రంలోనైనా అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను ఆనందోత్సాహాల మధ్య జరుప
పండుగ అంటేనే ఒక సంస్కృతి, సంప్రదాయాలకు నిలువె త్తు నిదర్శనం.. అందుకే కేసీఆర్ ప్రభుత్వం హిందూవులకు బతుకమ్మ చీరలు, ముస్లింలకు రంజాన్ తో ఫాలు, క్రిస్టియన్లకు క్రిస్మస్ గిఫ్ట్లను అందజేసింది. కానుకలు అంద�
సర్వమత సమానత్వానికి, సంస్కృతీ సంప్రదాయాలకు ఆలవాలమైన తెలంగాణలో పండుగల వేళ నిరుపేదలూ సంతోషంగా ఉండాలని, ఉన్నత వర్గాల ప్రజలతోపాటు పేదలు కూడా పండుగను సంతోషంగా జరుపుకోవాలని గత కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించి�
చెరువుల్లో నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి సర్కిల్ సఫిల్గూడ వద్ద ఉన్న ఎస్టీపీ ప్లాంట్ పనితీరును ఎమ్మెల్యే మర్రి పరిశీలించ�
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రతిఏటా నిరుపేదలకు బట్టలు పంపిణీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూనే మరో వైపు అధికారులను అడ్డుపెట్టుకొన�
అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. శనివారం మామునూరులో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న క్రిస్మస్ కానుకలను అందజేశారు.
ముఖ్యమంతి కేసీఆర్ సర్వ మతాలకు సముచిత గౌరవం ఇస్తున్నారని, తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం జమ్మ�
గత ప్రభుత్వాలు పండుగలను గౌరవించలేదని, తెలంగాణలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నామని, వందకు వంద శాతం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్�
సీఎం కేసీఆర్ అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు.పెద్దపల్లిలోని ఎంబీ గార్డెన్లో క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వ కానుకలను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భం�
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్లోని రెడ్డి ఫంక్షన్హాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున పేద క్రిస్టియన్ల�
బీఆర్ఎస్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని మేడ్చల్, తూంకుంట, నాగారం, దమ్మాయిగూడ, ఘట్కేసర్, జవహర్నగర్లలో బుధవారం క్రిస్మస్ కానుకల ప�
రాష్ట్రంలో క్రైస్తవుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. దేశంలోకెల్లా అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కి�
కుల, మతాలకతీతంగా అన్ని వర్గాల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ పేదప్రజలకు కానుకలు అందజేస్తున్నదని ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.