IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఓ అభిమానికి మాత్రం ఊహించని అనుభవం ఎదురైంది. అభిమాన క్రికెటర్ల ఆట చూసి మురిసిపోవాలనుకున్న అతడు ఏకంగా ఫుడ్ పాయిజనింగ్(Food Poisioning)తో ఆస్పత్రి పాలయ్య
కర్నాటక రాజధాని బెంగళూరులో జనం ఒకవైపు తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడుతుండగా నగరంలోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యూ�
IPL 2024, Bangalore Water Crisis | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సొంత నగరంలో హోంమ్యాచ్లు ఆడుతుందా..? లేదా..? అన్నది ఆ జట్టు అభిమానులను వేధిస్తున్నది. ఈ నేపథ్యంలో కర్నాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) స్పందించింది.
IPL 2024 - Bangalore Water Crisis | నీటికోసం బెంగళూరు వాసులు పడరాని పాట్లు పడుతున్నా మరో పది రోజుల్లో మొదలుకాబోయే ఐపీఎల్ - 17వ సీజన్లో నగరంలోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగబోయే మ్యాచ్లు చూసి అయినా సేదతీరుతామనుకుంటే స
INDvsAFG 3rd T20I: ఇంతవరకూ మునుపెన్నడూ లేనివిధంగా ఒక టీ20 మ్యాచ్ ఫలితం డబుల్ సూపర్ ఓవర్ ద్వారా తేలింది. భారత్ - అఫ్గానిస్తాన్ మధ్య బెంగళూరు వేదికగా జరిగిన ఆఖరి టీ20 అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని అందించింది.
INDvsAFG: బెంగళూరుతో మూడో మ్యాచ్ ఆడనున్న భారత జట్టు చిన్నస్వామి స్టేడియంలో కసరత్తులు చేస్తోంది. ఈ సందర్భంగా టీమిండియా ప్రాక్టీస్ సెషన్కు అనుకోని అతిథి వచ్చాడు. భారత క్రికెట్ జట్టు యువ వికెట్ కీపర్...
INDvsAUS: ఇదివరకే సిరీస్ను 3-1 తేడాతో గెలుచుకున్న భారత్.. నామమాత్రపు పోరు అయినప్పటికీ విజయం సాధించి ప్రపంచకప్లో భారత ఓటమికి కాస్తైనా బదులు తీర్చుకోవాలని భావిస్తున్నది.
Virat Kohli | కోహ్లీ 49 సెంచరీలకు ప్రతీకగా అభిమానులు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర 49 కటౌట్లు ఏర్పాటు చేశారు. ఆ కటౌట్ల ముందు సింగిల్గా, గ్రూపులుగా ఫొటోలు దిగుతూ క్రికెట్ ప్రేమికులు సందడి చేస్తున్నార
Virat Kohli : సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్లో భారత జట్టు(Team India) కొదమసింహంలా ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తోంది. ఎనిమిందట ఎనిమిది విజయాలతో దూసుకెళ్తున్న రోహిత్ సేన చివరి లీగ్ మ్యాచ్లో ప
IND vs AUS: ప్రపంచకప్లో మ్యాచ్ దక్కకున్నా కనీసం ఈ మెగా టోర్నీ ముగిశాక భారత్ – ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 03న ఉప్పల్ వేదికగా జరుగబోయే ఐదో టీ20ని అయినా చూసి ఆనందిద్దామనుకున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదుర�
యువ ఓపెనర్ నారాయణ్ జగదీశన్ (141 బంతుల్లో 277; 25 ఫోర్లు, 15 సిక్సర్లు) రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో విజయ్ హజారే టోర్నీలో తమిళనాడు భారీ విజయం నమోదు చేసుకుంది.
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పేరుంది. ఇటీవలే ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రూ. 48,390 కోట్లు వెనకేసుకున్న బీసీసీఐ.. స్వదేశంలో మ్యాచులు నిర్వహిస్తున్న తీరుప�