చీకట్లో వెలుగులు వెదజల్లే ఓ మొక్కను చైనా సైంటిస్టులు సృష్టించారు! ఈ విధమైన మొక్కలను రాబోయే రోజుల్లో వీధి దీపాలుగా వాడొచ్చునని వారు భావిస్తున్నారు. వెలుగులు విరజిమ్మేందుకు ఈ మొక్కలకు ఆప్టో-ఫ్లోఫర్ అనే �
ఆరవ తరం టెలికమ్యూనికేషన్ వ్యవస్థను నెలకొల్పటంలో చైనా సైంటిస్టులు ముందడుగు వేశారు. ‘ఆల్ ఫ్రీక్వెన్సీ’లో పనిచేయగల ప్రపంచంలోనే మొట్టమొదటి 6జీ చిప్ను తయారుచేశారు.
Biological Pathogen: ప్రమాదకర ఫంగస్ను స్మగ్లింగ్ చేసిన ఇద్దరు చైనా శాస్త్రవేత్తలను అమెరికా అరెస్టు చేసింది. పుసేరియం గ్రామినేరియం అనే ఫంగస్ను ఆ పరిశోధకులు చైనా నుంచి అమెరికా తీసుకెళ్లారు. దీన్ని ఆగ్ర
లిథియం అయాన్ బ్యాటరీల జీవితకాలాన్ని ఆరు రెట్లు పెంచే సరికొత్త సాంకేతికతను చైనాకు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ వివరాలు ‘నేచర్' జర్నల్లో ప్రచురితమయ్యాయి.
బ్యాగ్లో సర్దుకున్న వస్తువుల బరువును తగ్గించే వినూత్నమైన ‘బ్యాక్ప్యాక్'ను చైనా పరిశోధకులు తయారుచేశారు. రెగ్యులర్ బ్యాగ్లతో పోల్చితే, కొత్త డిజైన్తో తయారుచేసిన ఈ బ్యాక్ప్యాక్లు తేలిగ్గా ఉంటాయ
ఊబకాయం సమస్యను పరిష్కరించుకునేందుకు దోహదపడే గొప్ప విజయాన్ని శాస్త్రవేత్తలు సాధించారు. క్యాలరీల స్వీకరణను పరిమితం చేయడం ద్వారా ఉదరం, మెదడులో గణనీయ మార్పులు చోటుచేసుకుంటాయని, ఇది ఆరోగ్యకరమైన రీతిలో శరీ�
ప్రపంచంలోని ప్రతీ పది మందిలో ఒకరు డయాబెటిస్తో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్ వంటి ఇంజెక్షన్లు, మందులను తరుచూ వాడటం డయాబెటిస్ రోగులకు ఇబ్బందిగా మారింది.
జీపీఎస్ అందుబాటులో లేకున్నా డ్రోన్లు (యుఏవీ) తమ లక్ష్యాల్ని చేధించేలా చైనా పరిశోధకులు సరికొత్త టెక్నాలజీని కనుగొన్నారు. ‘డిఫెన్స్ వన్' మ్యాగజైన్లో దీని గురించి కథనం ప్రచురించారు.