మిర్చికి గిట్టుబాటు ధర లేక.. పంట దిగుబడి రాక రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంతంలో మిర్చినే నమ్ముకొని నల్లరేగడి భూముల్లో సాగుచేస్తున్న రైతులు ప్రస్తుత ధర, మార్కెట్ మాయాజాలంతో ఆగమయ్య
ఎర్రబంగారంతో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కళకళలాడుతోంది. ఈ సీజన్ జనవరిలో ప్రారంభం కాగా అత్యధికంగా మంగళవారం మిర్చి యా ర్డుకు 15వేల బస్తాలు రావడంతో ఖరీదు వ్యా పారులు, అడ్తిదారులు, కార్మిక వర్గాల్లో హర్షం వ్�
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే క్రమంగా తక్కువకు పడిపోతుండడంతో చలిపులి వణికిస్తున్నది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నరగంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.4 డిగ్రీలు తగ్గి..26.6 డిగ్రీల సెల్స
Noor Mohammed | లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. తొలి విడత నామినేషన్ల దాఖలుకు బుధవారం ఆఖరిరోజు కావడంతో మంగళవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో ఓ ఇ�
ఆరుగాలం కష్టపడి మిరపకాయలు పండించిన రైతు.. తీరా వాటిని అమ్ముకునేందుకు అరిగోసపడుతున్నాడు. పంటను ఎప్పుడు కొంటారా.. అని మార్కెట్లో రోజుల తరబడి నిరీక్షిస్తున్నాడు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని మిర్చి రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. తేజ మిర్చి క్వింటాల్కు జెండా పాట రూ.20,100 కాగా రూ.12వేల నుంచి రూ.17వేలకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు మండిపడ్డ�
KTR | హైదరాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. కారం పొడి ఉత్పత్తిలో రా�
ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్కు తేజా రకం పోటెత్తుతున్నది. వారం రోజుల నుంచి మార్కెట్కు భారీగా ‘ఎర్ర బంగారం’ తరలివస్తున్నది. ఈసారి చీడపీడల కారణంగా పంట కాస్త దెబ్బతిన్నప్పటికీ దిగుబడులు ఆశాజనకంగా ఉన్
దేశీ రకం మిర్చి రైతన్నకు సిరులు కురిపిస్తున్నది. ఈ ఏడాది ఆరంభం నుంచే రికార్డు స్థాయి ధరలు నమోదవుతున్నాయి. జనవరిలో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్కు రూ.81వేలు పలికింది.
చండ్రుగొండ: చండ్రుగొండ మండల పరిధిలోని పోకలగూడెం,గానుగపాడు,వెంకటియాతండా, రావికంపాడు గ్రామాల్లో మిరపతోటలను శాస్త్రవేత్తల బృందం బుధవారం పరిశీలించింది. గత కొద్ది రోజులుగా మిరపతోటల్లో తామరపువ్వు తెగులు,న�
అధికంగా పండే జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలోని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ల కంపెనీ (ఎఫ్పీసీ)