రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో యూరియా కోసం అన్నదాతలు తండ్లాడుతున్నారు. ఈ ఏడాది ఆశించిన మేర పత్తి పంట దిగుబడి రాకపోవడంతో దానిని తొలగించి మిరప, మక్కజొన్న, నువ్వులు తదితర పంటలను సాగుచేస్తున్నారు. ప్రధ
అడవి బిడ్డలకు ఉపాధినిచ్చే ఇప్ప పూల సీజన్ మొదలైంది. దీని కోసమే ఎదురుచూస్తున్న గిరిజన, గిరిజనేతర కుటుంబాలు అడవిబాట పడుతున్నాయి. వేకువ జామునే సమీప అటవీ క్షేత్రంలోకి వెళ్లి చెట్టు నుంచి రాలిన ఇప్పపూలను బుట
ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్కు వచ్చిన మిర్చి బస్తాల్లో సగానికి పైగా బస్తాలు కోల్డ్స్టోరేజీలకే తరలుతున్నాయి. ఏటా సీజన్ పూర్తయినా కోల్డ్స్టోరేజీల నిల్వసామర్థ్యంలో కనీసం సగం కూడా నిండేది కాదు.
ఎర్ర బంగారంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నిండిపోయింది. సోమవారం దాదాపు లక్ష బస్తాలు విక్రయానికి రావడంతో ఇసుకేస్తే రాలని విధంగా యార్డు తయారైంది. 2017లో ఇదే సీజన్లో లక్షా 50 వేల బస్తాల మిర్చి రికార్డు స్థాయిలో మ�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఎర్ర బంగారం పోటెత్తింది. లక్షకు పైగా మిర్చి బస్తాలు రావడం ఈ సీజన్లో ఇదే అత్యధికం. దీంతో మార్కెట్లో ఎటు చూసినా మిర్చి బస్తాలే దర్శనమిచ్చాయి. మిర్చి యార్డుతోపాటు అపర
భారీ భూకంపంతో చిలీ (Chili) వణికిపోయింది. బుధవారం రాత్రి 10.48 గంటలకు (స్థానిక కాలమాణం ప్రకారం) ఉత్తర చిలీలో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదయింది.
మిర్చి మరింత మంటెక్కిస్తున్నది. భారీ వర్షాలతో పంట దిగుబడి తగ్గడంతో మార్కెట్లో ధర భారీగా పలుకుతున్నది. గతేడాది కిలో 150 నుంచి 200 ఉంటే, ఈ సారి 250 నుంచి 300 పెరిగింది. తొక్కుల సీజన్ కావడంతో పెరిగిన ధరలతో అదనపు భారం
పల్లెల్లో కల్లాలన్నీ ఎరుపెక్కాయి.. ఎక్కడ చూసినా ఎర్రబంగారం గుట్టలుగా దర్శనమిస్తున్నది.. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 70 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు.
ఖమ్మం జిల్లా ఎఫ్పీసీల ఘనత సన్మానించిన పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లాకు చెందిన మూడు రైతు ఉత్పత్తి సంఘాలు(ఎఫ్పీసీ) రెండు నెలల్