జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ పార్కులో సీఎస్ఆర్ నిధులతో పిల్లల కోసం ప్రత్యేక చిల్డ్రన్స్ పార్కును అధికారులు ఏర్పాటు చేస్తున్నారు
Childrens Park | జిల్లాలోని దేవునిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్కును మల్టీజోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గురువారం ప్రారంభించారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కొట్నాక్ భీమ్ రావ్ చిల్డ్రన్స్ పార్క్లో సమస్యలు పరిష్కరించి, మరింత అభివృద్ధి చేస్తామని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
మండలంలోని తెలంగాణ నయాగర బొగత జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులను పలు సమస్యలు వేధిస్తున్నాయి. పర్యాటకులు, చిన్నారులు ఆడుకునే తాళ్లబ్రిడ్జి తెగిపోయింది. చిల్డ్రన్స్ పార్క్ వద్ద బంగీ జంపు సైతం పనిచేయడంల
చిన్నారులు ఆడుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్లోని హౌసింగ్బోర్డు మైదానంలో ఏర్పాటు చేసిన పార్కు నిర్వహణ లేక అధ్వానంగా తయారైంది. పార్కులో ఏర్పాటు చేసిన ఆట వస్తువులు ఎక్కడికక్కడ విరిగిపోవ
చిన్నలు, పెద్దలు సేద తీరేందుకు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నిర్మించిన చిల్డ్రన్ పార్కుకు తాళం పడింది. నిర్మాణం పూర్తయి ఏడాదైనా పార్కుకు తాళం తీయడం లేదు. వేసవి ముగుస్తున్నా పార్కును ప్రారంభించక పోవడ�
చెట్లను నరకవద్దని, పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ.. సైనిక్పురి చిల్డ్రన్స్పార్కులో ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు పర్యావరణ ప్రేమికులు, యువకులు వృక్షాలను హత్తుకొని నిరసన తెలిపారు.
మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం పెంపుతో ఐటీ పరిసరాలైన శేరిలింగంపల్లి జోన్ మరింత శోభను సంతరించుకోనున్నాయి. ఇప్పటికే పచ్చదనం పరుచుకుని జోనల్ కార్యాలయం ఐఎస్వో ధృవీకరణను పొందగా...అంతటితోనే ఆగకుండా కాల�