సంచలం సృష్టించిన ‘సృష్టి’ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అక్రమాల కేసు విచారణలో పలు కీలకాంశాలు వెలుగుచూశాయి. సరోగసీ చేయలేదని, చిల్డ్రన్ ట్రాఫికింగ్ ద్వారా పిల్లలను కొనుగోలు చేశామని ‘సృష్టి’ యజమాని డాక్
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులోకి (Srushti Case) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఎంట్రీ ఇచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో కేసు వివరాలు ఇవ్వాలంటూ హైదరాబాద్ పోలీసులకు ఈడీ అధికారులు లేఖ రాశారు.
మొన్న అలకానంద కిడ్నీ రాకెట్.. నేడు ఐవీఎఫ్, సరోగసి ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్.. నగరంలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు వైద్య, ఆరోగ్యశాఖ అవినీతికి, నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ఈ రెండు సంఘటనలు కూడా బ�
యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు తమను సంప్రదించిన దంపతుల విషయంలో ఒప్పందం ప్రకారం అసలు సరోగసీ చేయనేలేదని, వేరే వాళ్ల శిశువును తెచ్చి ఇచ్చి చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడ్డారని నార్త్�
అవును... నిజం... ఊరూరా తిరిగి కోడిగుడ్లు అమ్మే మాదిరిగా నెల కూడా తిరగని శిశువులను అమ్మేస్తున్నారు. కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన శిశువులు కొందరైతే... తినడానికి తిండి కూడా దొరకని అభాగ్యులకు కలిగిన సంతానాన్ని ఇర
ఇతర రాష్ర్టాల నుంచి శిశువులను కొనుగోలు చేసి, పిల్లలు లేని దంపతులకు అక్రమంగా విక్రయిస్తున్న ముఠాగుట్టును సూర్యాపేట పోలీసులు రట్టుచేశారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వివరాలను మీడియాకు వెల్లడ�
పుట్టిన ఒకటి, రెండు రోజుల్లోనే వేల కిలోమీటర్ల నుంచి పిల్లలను తీసుకొచ్చి ..అక్రమ విక్రయాలు చేపడుతున్న ముఠాలో కీలక నిందితురాలు వందనను ఇటీవల రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
అనేక సామాజిక-ఆర్థిక నేరాలకు పేదరికమే మూలం. పేదరికం మనిషితనాన్ని దిగజారుస్తుంది. కాని పనులు చేయిస్తుంది. మానవతనే మంట గలుపుతుంది. ఇటీవల రాష్ట్రంలో బయటపడిన చిన్నపిల్లల అక్రమ రవాణా ఉదంతం ఇందుకు ఓ ఉదాహరణ.
కాజీపేట రైల్వే జంక్షన్లో బుధవారం రాత్రి ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది, సీడబ్ల్యూసీ, రైల్వే ఐఆర్బీలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాకు గురవుతున్న పలువురు బాలురను పట్టుకున్నారు.