శాసనసభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూకుడు పెంచారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించడంతో మరింత విస్తృతం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్ట�
తరతరాలుగా కులవృత్తులను నిర్వహిస్తూ దేశ సంపద సృష్టిలో కీలక భూమిక పోషిస్తున్న బీసీలకు చట్టసభల్లో సముచిత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉన్నది. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించినప్పుడే ఏ ద�
ఉపాధ్యాయుల దినోత్సవం (మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి) సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానం పె
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కృషితోనే కళాకారులకు ఆదరణ లభిస్తున్నదని తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగుల సంఘం బాధ్యులు అన్నారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మీడియాతో సంఘం అధ్యక్షుడు అభినయ శ్రీ
పాలనే చేతకాదు.. అభివృద్ధి అసాధ్యం.. ఇక్కడివాళ్లకు నైపుణ్యం-ప్రతిభే లేదు.. గత వైభవమంతా మావల్లే.. ఇదీ తొమ్మిదేండ్ల క్రితం పురుడు పోసుకున్న తెలంగాణ గురించి నాడు వినిపించిన అవాకులు.. చేవాకులు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హ్యాట్రిక్ సీఎం అవ్వడం ఖాయమని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ దక్షిణాదిలోనే నిరంతరాయంగా సుద�
జలదృశ్యంలో మేం కార్యాలయాన్ని పెట్టుకుంటే సమైక్య పాలకులు ఖాళీ చేయించి, ఫర్నిచర్ను బయటపడేసి అవమానించిన ప్రదేశంలోనే.. నేడు త్యాగమూర్తులకు గుర్తుగా స్మారకాన్ని నిర్మించాం. ఇది కేసీఆర్ దృఢ సంకల్పానికి ని
తెలంగాణ పథకాలు మరెక్కడా లేవు జాతికి ఆయన సేవలు అత్యవసరం రాష్ట్ర రైతులకు చేయాల్సిదంతా చేశారు కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు రైతులను మోసగిస్తున్న కేంద్రప్రభుత్వం వివిధ రాష్ర్టాల రైతు నాయకుల వ్య�
మూడు రోజులపాటు అంబరాన్నంటేలా సంబురాలు అన్నదానం, రక్తదానం, పండ్ల పంపిణీ, గిఫ్ట్ ఏ స్మైల్ వేడుకలకు ముస్తాబైన తెలంగాణ భవన్ ఫిబ్రవరి 17 రైతు దినోత్సవం: ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి హైదరాబాద్, ఫిబ్రవర�
రెండు తెలుగు రాష్ర్టాల మధ్య విభేదాలకు ప్రయత్నం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): కేంద్రంపై పోరాటం చేయడానికి సమయం ఆసన్నమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ
హైదరాబాద్ ఆట ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నీని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వే
మేడారం జాతరకు పక్కాగా ఏర్పాట్లు ఈసారి కోటికిపైగా భక్తులు వచ్చే అవకాశం అధికారులు సమన్వయంతో పనిచేయాలి జంపన్న వాగులోకి నీరు విడుదల చేశాం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్లో సీఎస్ హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్త
8 నుంచి 11 వరకు అర్హుల గుర్తింపు 2,761 మందికి ప్రయోజనం దేవాదాయ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాండూరి కృష్ణమాచారి సుల్తాన్బజార్, ఫిబ్రవరి 6: దేవాలయ అర్చక, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్�
ప్రకటన లాంఛనప్రాయమే టీఆర్ఎస్లో ముగిసిన నామినేషన్ల పర్వం సీఎం పేరును ప్రతిపాదిస్తూ 18 సెట్లు దాఖలు హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావ�