మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సోమవారం పరిగి పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. కొడంగల్ చౌరస్తా నుంచి ఊరేగింపు ప్రారంభమై పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది.
ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. దేశం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తుల బాటలో యువత పయనించాలని సూచించారు. జిల్లాలో సోమవారం శివాజీ మహారాజ్
ఛత్రపతి శివాజీ మ హరాజ్ జయంతి ఉత్సవాలను మండల కేం ద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. యువక మండలి, ఛత్రపతి శివాజీ యువసేన, ఏబీవీపీ, బజరంగ్దళ్, వీహెచ్పీ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాలు నిర్వహించారు.
ఆనాటి పాలనలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం కల్పించి వ్యవసాయంపై తన మక్కువను చాటుకున్న గొప్ప మహోన్నతి వ్యక్తి ఛత్రపతి శివాజీ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
దేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటిన ధీరుడు ఛత్రపతి శివాజీ మహరాజు అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ బైపాస్ రోడ్డులో ఆయన వ�
ధైర్య సాహసాలకు ప్రతీక ఛత్రపతి శివాజీ మహరాజ్ అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా సోమవారం మండలంలోని ఉప్పేరులో ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివ�
ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆదర్శవంతుడైన లౌకిక పాలకుడని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలం ఉప్లూర్, వేల్పూర్, బాల్కొండ మండల కేంద్రాల్లో వేముల సహకారంతో శివాజ�
ఉమ్మడి జిల్లాలో సోమవారం ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఊరూరా ర్యాలీలు నిర్వహించి, శివాజీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
నినాదాలతో హోరెత్తిన పల్లెలు, పట్టణాలు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శివాజీ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాల వేస�
వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే వీరుడు ఛత్రపతి శివాజీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మరాఠా రాజ్యస్థాపకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఆదివారం న్యూబోయిగూడలో నిర్వహించారు.