ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల, మహిళల జట్లు సరికొత్త చరిత్రను లిఖించాయి. రెండు విభాగాల్లోనూ భారత్ అగ్రస్థానాన నిలిచి స్వర్ణాలు గెలుచుకుంది. బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ చెస్ ఒలింపియ�
ప్రతిష్ఠాత్మక 45వ చెస్ ఒలింపియాడ్లో భారత్ పసిడి పతక వేటలో దూసుకెళుతున్నది. గురువారం ఇరాన్తో జరిగిన ఎనిమిదో రౌండ్లో భారత్ 3.5-0.5 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో రెండు రౌండ్లు మిగిలున్న టోర్నీలో టీ
ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. అర్జున్ వరుసగా ఆరో విజయంతో సోమవారం జరిగిన పోరులో భారత్ 3-1తో రష్యాను ఓడించింది.
బరిలోకి దిగిన తొలి చెస్ ఒలింపియాడ్లోనే వ్యక్తిగత విభాగంలో రజతం పట్టిన తెలంగాణ కుర్రాడు.. మొదటిసారి స్వదేశంలో జరిగిన మెగాటోర్నీలో అపజయమన్నదే ఎరుగకుండా సత్తాచాటాడు. తోటి ఆటగాళ్ల కంటే ఒక మెట్టుపైనే ఉన్�
ఓపెన్, మహిళల కేటగిరీలో భారత్కు కాంస్యాలు ముగిసిన చెస్ ఒలింపియాడ్ స్వదేశంలో తొలిసారి నిర్వహించిన ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత జట్లు సత్తాచాటాయి. ఓపెన్ కేటగిరీలో భారత్-‘బి’ కాంస్య పతకంత�
మహాబలిపురం: ప్రతిష్ఠాత్మ చెస్ ఒలింపియాడ్లో ఆతిథ్య భారత్ గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా విజయమే లక్ష్యంగా మన గ్రాండ్మాస్టర్లు దూసుకెళుతున్నారు. ఓపెన్ వి
చెన్నై: ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్లో ఆతిథ్య భారత్ అదిరిపోయే శుభారంభం చేసింది. శుక్రవారం మొదలైన టోర్నీలో బరిలోకి దిగిన ఆరు భారత జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఓపెన్ విభాగంలో 16 ఏండ్ల యువ చెస్ ప్
ప్రతిష్ఠాత్మక 44వ చెస్ ఒలింపియాడ్కు తెరలేచింది. భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న మెగాటోర్నీకి గురువారం అట్టహాసంగా మొదలైంది. మొత్తం 300 జట్లు పోటీపడుతున్న టోర్నీని ప్రధాని నరేంద్రమోదీ అధికారికంగా ప్రార�
తమిళనాడులో వివాదం రేపిన బీజేపీ చెన్నై, జూలై 27: తమిళనాడులోని చెన్నైలో గురువారం నుంచి ప్రారంభం కానున్న 44వ ఎడిషన్ చెస్ ఒలింపియాడ్ పోటీలపై బీజేపీ నేతలు వివాదం రేపారు. ఈ పోటీలకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం �
చెస్ ఒలింపియాడ్ టార్చ్కు తిరుపతిలో ఘన స్వాగతం లభించింది. విద్యార్థులు, ప్రజలు ఘనంగా స్వాగతించారు. టార్చ్ ర్యాలీ తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఐకానిక్ వేదిక మహతి ఆడిటోరియం వరకు...