ఈ నెల 28 నుంచి ఆగస్టు 10 వరకు చెన్నైలో జరిగే 44వ ఫైడ్ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీలకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆహ్వానించారు.
చెన్నై: తమిళనాడులో చెస్ ఒలింపియాడ్ సందడి నెలకొన్నది. చెన్నైలోని ఒక వంతెనకు చెస్ బోర్డ్ మాదిరిగా పెయింట్ వేశారు. 44వ ఎఫ్ఐడీఈ చెస్ ఒలింపియాడ్ జూలై 28న మహాబలిపురంలో ప్రారంభం కానున్నది. సుమారు వందేళ్ల చె�
ఈ ఏడాది భారత్లో జరిగే చెస్ ఒలింపియాడ్లో కచ్చితంగా మన దేశం మెడల్ సాధిస్తుందని దేశపు తొలి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ధీమా వ్యక్తం చేశాడు. భారత యువకులు చెస్ లెగసీని ముందుకు తీసుకెళ్తారని తను ఆశిస్త
చెస్ ఒలింపియాడ్లో భారత జట్టు సత్తాచాటుతుందని.. తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగైసి ఆశాభావం వ్యక్తంచేశాడు. వచ్చే నెలలో మహాబలిపురం వేదికగా జరుగనున్న మెగాటోర్నీలో భారత్-‘ఎ’, ‘బి’ జట్లు రాణిస�