ఈ పద్యం కొఱవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక కావ్యం లోనిది. 1500-1550 మధ్య కాలంలో జీవించిన ఈతనిని నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కవిగా పరిశోధకులు భావిస్తున్నారు. ఇతని తల్లిదండ్రులు కసవరాజు, కామాంబికా.
ఈ ద్విపద పాదాలు మడికి సింగన రచించిన ద్విపద భాగవతము లోనిది. ఇది భాగవత దశమ స్కంధమునకు చెందిన కథ మాత్రమే. పదిహేనవ శతాబ్దపు కవిగా భావిస్తున్న మడికి సింగన ద్విపద భాగవతము పోతన మహాభాగవతం కంటే ముందుదని పరిశోధకుల
ఈ పద్యం విస్మృత కవి కొలనుపాక గ్రామ నివాసి రావూరి సంజీవ రాయ కవి రచించిన రుక్మిణీ పరిణయం అనే కావ్యం లోనిది. కొలనుపాక శాసనాల ఆధారంగా ఈ కవి వివరాలు కొంత తెలిసినప్పటికీ ఈ పుస్తకం ఇప్పుడు అందుబాటులో లేదు. ఆంధ్ర�
ఈ పద్యం సింహాద్రి వేంకటాచార్యులు రచించిన చమత్కార మంజరి అనే మూడు ఆశ్వాసాల కావ్యం లోనిది. ఇటీవల హన్మకొండలో ఒక సాహితీ సమావేశంలో పెద్దలు ఆచార్యులు డాక్టర్ కోవెల సుప్రసన్న గారు ఈ కావ్య ప్రసక్తి తెస్తూ ఈ కవి �
ఈ పద్యం కాణాదం పెద్దన సోమయాజి రచించిన ముకుంద విలాసం అనే కావ్యం ద్వితీయాశ్వాసం లోనిది. ఇతను గద్వాల చినసోమ భూపాలుని ఆస్థానకవి. అష్ట మహిషులలో ఒకరైన భద్రాదేవితో శ్రీకృష్ణుడికి జరిగిన వివాహ వృత్తాంతం ఇందులో�
తెలుగు భాషకు వాకిలి తెలంగాణ. ప్రబంధ కాలంలోనూ ఈ నేలలో సాహితీసాగు అద్భుతంగా సాగింది. ఆనాటి కవులు వెలయించిన వెల కట్టలేని పద్య కుసుమాలను, అందులోని శబ్ద, ఆలంకారిక, భావ విశేషాలను పరిచయం చేసే ప్రబంధ పరిమళం ఇక వార�