ఓ కుటుంబ వంశం నిలబడటం కోసం మృతుడి వీర్యాన్ని భద్రపరచాలన్న ఓ తల్లి విజ్ఞప్తికి బాంబే హైకోర్ట్ మద్దతు పలికింది. మృతుడి వీర్యాన్ని ఘన స్థితిలో భద్రపరచాలని ఓ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆదేశించింది.
Actress | ప్రముఖ నటి హీనా ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటూ ఉంటుంది. ఎంతో సంతోషంగా సాగుతున్న ఆమె జీవితంలోకి అనుకోకుం�
కష్ట సమయాల్లో ఇష్టమైనవారి ప్రేమను పొందడమే అసలైన లగ్జరీ.. అంటున్నది బుల్లితెర నటి హీనా ఖాన్! అందానికి తగ్గ అభినయంతో.. టీవీ స్టార్గా ఎదిగింది హీనా! జెట్ వేగంతో దూసుకెళ్తున్న ఆమె కెరీర్కు.. ‘క్యాన్సర్' సడ
రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో పూర్తి స్థాయిలో కణతులను తొలగించేందుకు కేరళకు చెందిన వైద్యులు సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. క్యాన్సర్ బాధితుల్లో కీమోథెరపి చేసిన తర్వాత కొన్ని కణతులు మిగిలిపోతాయ
క్యాన్సర్ మహమ్మారికి అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త చికిత్స విధానాన్ని అభివృద్ధి చేశారు.
Minister Harish Rao | క్యాన్సర్ రోగులకు హైదరాబాద్ నగరంలోనే అందుతున్న కీమోథెరపీ సేవలను జిల్లా కేంద్రంలోనే అందించడమే తమ లక్ష్యమని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. జిల్లా ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు ఎలా అయిత
క్యాన్సర్ రోగులకు త్వరలో జిల్లాలో కీమో థెరపీ చేయించుకొనే సదుపాయం కల్పించనున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. అరబిందో ఫార్మా కంపెనీ సహకారంతో రూ.80 కోట్లతో నిర్మించిన ఎంఎన్�
మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో ఎక్కువగా కనిపించేది రొమ్ము క్యాన్సర్. అవగాహన లేకపోవడంతో చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దాదాపు 60 శాతానికి పైగా రోగులు వ్యాధి ముదిరిన తర్వాతే డాక్టర్ల దగ్గరికి పరుగు తీ�
ఆర్ఎన్ఏ చికిత్సతో బాధల నుంచి విముక్తి ఎలుకలపై ప్రయోగాలు విజయవంతం న్యూఢిల్లీ: క్యాన్సర్ చికిత్స అనగానే గుర్తుకువచ్చేవి రేడియేషన్, కీమోథెరపీ. క్యాన్సర్ కణాలతోపాటే ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేసే ఈ బా
క్యాన్సర్ చికిత్స.. ప్రాణాంతక మహమ్మారితో మనిషి జరిపే యుద్ధం. ఆ పోరాటంలోవైద్యుడు సర్వ సైన్యాధ్యక్షుడు. ఔషధాలు మర ఫిరంగులు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు వేగులూ గూఢచారులు. ఆ మొండి వ్యాధి ఏ చికిత్సకూ లొంగనప్పుడ�
న్యూఢిల్లీ: జూన్ 8.. ఈ రోజు ప్రతి ఏటా ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డేగా నిర్వహిస్తారు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ రోజు లక్ష్యం. 2000లో మొదట జర్మన్ జూన్ 8ని బ్రెయిన్ ట్యూమర్ డేగా ప్రకటించ�