పశువుల అక్రమ రవాణా నిర్వహించడానికి జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మేరుకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కలకలం రేపుతున్న బర్డ్ప్లూ నివారణ చర్యల్లో భాగంగా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా సరిహద్దు ప్రాంతమైన వాంకిడితో పాటు సిర్పూర్-టీ మండలంలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నది. ఇక జిల్ల
ఆరుగాలం శ్రమించే తెలంగాణ రైతులన్నలకు చెందాల్సిన ధాన్యం బోసస్ ఆంధ్రా వ్యాపారుల పాలవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రూ.500 బోనస్ ఆంధ్రా అక్రమార్కుల ధనార్జనకు అవకాశంగా మారింది. కాయకష్టం చేస్తున్న రైతు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి.. ముమ్మర తనిఖీలు చేపట్టాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాంకుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని న
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ఈ సందర్భంగా నగరంలోని కాల్వొడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్పో�
అసెంబ్లీ ఎన్నికలకు నోటి ఫికేషన్ జారీ కావడంతోపాటు నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు సంబంధించి తొలిరోజు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓటర్లను కానుకలు, మందు, నగదుతో ప్రలోభ పెట్టే అవకాశం ఉండడంతో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఐదు అంతర్ జిల్లా, మరో ఐదు అంతర్రాష్ట్ర చెక్పోస్టులు �
ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్రా తరలించే వారిపై నిఘాను పెంచారు. ముఖ్య కూడళ్లలో చెక్పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటల పాటు బందోబస�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం అక్రమ రవాణాకు కళ్లెం వేసేందుకు చెక్పోస్టుల ఏర్పాటుతో పాటు మెదక్ జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం పది ఫ్లయింగ్ స్
ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లాల సరిహద్దుల్లో 17 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా భారీ మొత్తంలో నగదు కానీ, వస్తువులు కానీ తీసుకెళ్లరాదన
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో శాసన సభ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూ ల్ విడుదల చేసిన ఎన్నికల నియమవళి వెంటనే అమలు చేయడంతో రాష్ట్ర సరిహద్దులో పోలీసు అధికారులు చెక్పోస్టులు ప్రారంభించారు.
కర్ణాటక శాసన సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులో చెక్పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ తెలిపా రు. గురువారం న్యాల్కల్ మండలంలో కర్ణాటక సరిహద్దు�
అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సూచనజైనూర్, మే 17: కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా చెక్పోస్టుల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులకు సూచించారు. �