ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో సంచలనం రేపిన క్రూయిజ్ డ్రగ్స్ కేసులో చార్జిషీట్ దాఖలకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కి గడువును మరో 60 రోజులు కోర్టు పొడిగించింది. గత ఏడాది అక్టోబర్ 2న జరిగిన ఈ
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఆయనను 5వ నిందితుడిగా పేర్కొంటూ ఏపీలోని పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు ఈ చార్జ�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం దాదాపు 5,000 పేజీల ఛార్జిషీట్ను కోర్టులో దాఖలు చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): భారీ పేలుళ్ల కుట్రకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో నమోదైన కేసులో ఏడుగురు మావోయిస్టులపై ఎన్ఐఏ అధికారులు శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేశారు. �
Chargesheet against seven Maoist in Dummugudem arms case | దుమ్మగూడెం ఆయుధాల కేసులో ఏడుగురు మావోయిస్టులపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు
ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అశ్లీల వీడియోల రాకెట్ కేసులో ముంబై పోలీసులు బాలీవుడ్ మోడల్, నటి గెహనా వశిష్ట్ సహా ఐదుగురిపై తాజా చార్జిషీట్ నమోదు చేశారు. వర్ధమాన నటీమణులను అశ్లీ�
ముగ్గురు నిందితులకు బెయిల్ తిరస్కరణ పెద్దపల్లి, మే 20(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు వామన్రావు, నాగమణి హత్య కేసుకు సంబంధించిన చార్జిషీట్ను పోలీసులు మంథని కోర్టు