కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరిగిన హత్యలు, దాడులపై పార్లమెంటులో గళమెత్తుతామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఏపీ స�
Chandrababu | ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీలకు , ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
YS Jagan | ఏపీలో హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలని వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సూచించారు. రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో శనివార�
Sri Reddy | టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై కర్నూలు పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రులు లోకేష్, అనితలపై శ్రీరెడ్డి అనుచిత వ్�
AP News | నరసాపురం ఎంపీడీవో వెంకటరమణారావు మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. సూసైడ్ చేసుకుంటున్నానని మెసేజ్ చేసి కనిపించకుండాపోయి ఇన్ని రోజులు అవుతున్నా ఆయన ఆచూకీని కనిపెట్టలేకపోయారు. దీంతో గాలింపు చర్యలన�
Gottipati Ravikumar | వినకొండలో వ్యక్తిగత కక్షలతో హత్య జరిగితే ప్రభుత్వానికి ఆపాదిస్తారా అని మంత్రి గొట్టిరవికుమార్ మండిపడ్డారు. వైసీపీ దివాలాకోరు రాజకీయాలకు ఇదే నిదర్శనమని తెలిపారు. వివాదాన్ని ఇంకా రెచ్చగొట్టేం
AP Rains | బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి విశాఖ, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్
Buddha Venkanna | వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు పుంగనూరు వచ్చినప్పుడు ఆయనపై దాడులు చేయించారని ఆరోపించారు. ప్రజల కోసం
మహామహులు ఒక్క మాట అన్నారంటే ఆ మాటలో ఒక్కొక్క అక్షరానికి ఒక లక్ష వరహాల విలువ ఉంటుంది. ‘అక్షర లక్షలు’ అంటారే, అలాగ! ఈ మధ్య చంద్రబాబు గారు అటువంటి మాటలు చాలా అంటున్నారు. అంటే ఇదివరకు కూడా అన్నారనుకోండి.
Buddha Venkanna | పేర్ని నానికి శ్వేతపత్రం అంటే ఏంటో తెలుసా అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. వైసీపీ వాళ్లు ఎప్పుడైనా శ్వేతపత్రాలు విడుదల చేశారా అని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో వైసీపీ పరిపాలన ఎలా చేశారో చ�
Chandrababu | కొత్త ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకుని అనవసరంగా చెడ్డపేరు తెచ్చుకోవద్దని హితవు పలికారు. అమరావతిలోని సచి