నాగచైతన్య మత్స్యకారుడి పాత్రలో నటిస్తూ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘తండేల్'. చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
బతుకుతెరువుకోసం సముద్రం పైకెళ్లి శత్రుదేశానికి చిక్కిన ఓ భర్త పోరాటం. పెనిమిటిని దక్కించుకోటానికి నిండుచూలాలైన భార్య సొంత దేశంలో పడే ఆరాటం.. వెరసి ‘తండేల్'. ఆర్థ్రతతో నిండిన ఈ పరిపూర్ణప్రేమకథకు నాగచైత�
Thandel | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) నటిస్తోన్న చిత్రం తండేల్ (Thandel). చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. తండేల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్కు సంబంధించిన వార్త ఇప్పటికే అక్కినేని అభిమాను�
‘బలిసిందారా.. బొక్కలిరగ్గొడ్తా నకరాలా..!’ అని తన తొలి తెలుగు సినిమాలోనే కుర్రకారు గుండెల్లో రౌడీపిల్లగా నిలిచిపోయింది సాయిపల్లవి. ‘ఫిదా’లో అచ్చ తెలంగాణ యాసలో సాయిపల్లవి చెప్పిన మాస్ డైలాగులు సూపర్ హిట
Karthikeya 3 | 2022లో వచ్చిన ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddartha). చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం దక్షిణాదితోపాటు బాలీవుడ�
Naga Chaitanya | హీరో నాగచైతన్య (Naga Chaitanya) తన తదుపరి ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అయ్యారు. బతుకుతెరువు కోసం గుజరాత్లోని వీరవల్కు వెళ్లి సముద్రవేట చేస్తూ పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల ఇతివృత్తం ఆధారం
Naga Chaitanya | ఈ సినిమా నాగచైతన్య కెరీర్లోనే మోస్ట్ ఎక్స్పెన్సీవ్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాకు 'తండేల్' అనే పేరును కూడా ఫిక్స్ చేశారట.
సూర్య కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫాంటసీ చిత్రం ‘కంగువ’. శివ దర్శకుడు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ కథానాయిక. పాన్ ఇండియా మూవీగా పది భాషల
Keerthy Suresh | మహానటి సినిమాతో కోట్లాది మంది మనస్సుల్లో చెరగని ముద్రవేసుకుంది కోలీవుడ్ భామ కీర్తిసురేశ్ (Keerthy Suresh). ఈ భామకు సంబంధించిన గాసిప్ ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
తమిళ అగ్ర నటుడు సూర్య కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. దీనికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తారని సమాచారం. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘కార్తికేయ-2’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయ�
కార్తికేయ 2 (Karthikeya 2) విడుదలైన రోజు నుంచి ఏదో ఒక న్యూస్తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఇక థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రేక్షకులను, ప్రముఖులను ఆకట్టుకుంటూ..బాక్సాఫీస్ వద్ద తన మేనియా ఏం
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘కార్తికేయ-2’చిత్రం వందకోట్ల వసూళ్ల క్లబ్లో చేరింది. ఈ సందర్భంగా శుక్రవారం ఏపీలోని కర్నూల్లో నిర్వహించిన సమావేశంలో నిర్మాత అభిషేక్