గ్లాండ్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ సాదుకు పదొన్నతి లభించింది. ఆయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈవోగా నియమితులయ్యారు. ఈ నెల 10 నుంచి ఈ నియామకం అమల్లోకి రానున్న�
CEO Meena | ఆంధ్రప్రదేశ్లో చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని, ఎక్కడా కూడా రీ పోలింగ్ కు అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా వెల్లడించారు.
లోక్సభ తొలిదశ ఎన్నికలు ఈ నెల 19న ముగిశాయి. ఇందులోభాగంగా ఇన్నర్ మణిపూర్ (Manipur) పార్లమెంటు నియోజకవర్గంలోని 11 చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడిన దుండగులు కాల్పులు, బెదిరిం�
CEO | ఏపీలో జరుగబోయే ఎన్నికల సందర్భంగా తనిఖీల్లో ఇప్పటి వరకు రూ. 47.5 కోట్ల విలువైన నగదు మద్యం , బంగారం, వెండిని స్వాధీనం చేస్తున్నామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
AP Pensions | ఎన్నికల కారణంగా ఏపీలో నిలిచిపోయిన పింఛన్ల (Pensions) పంపిణీ తిరిగి రేపటి నుంచి మూడురోజుల పాటు పంపిణీ చేయడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
Microsoft AI : టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ రేస్లో దూకుడు పెంచాయి. రెండు దిగ్గజ కంపెనీలు తమ సొంత ఏఐ చాట్బాట్స్ బింగ్ (కోపైలట్), బార్డ్ (జెమిని)లను లాంఛ్ చేశాయి.
అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తిగా రాబోయే లోక్సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారుల(సీఈవో)కు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ సూచించారు. శుక్రవారం వచ్చే పార్లమె
ఇంటరాక్టివ్ చాట్బాట్ చాట్జీపీటీ (ChatGPT)ని సృష్టికర్త శామ్ ఆల్ట్మన్కు (Sam Altman) ఓపెన్ఏఐ షాకిచ్చింది. ఆల్ట్మన్ను సంస్థ సీఈవో (CEO) పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.