Bala Krishna | తెలుగు సినీ పరిశ్రమలో అరుదైన ఘనతను సాధించిన నటుడు నందమూరి బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్.. యూకే నుంచి ప్రత్యేక సన్మానం లభించింది. 50 ఏళ్లకు పైగా హీరోగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ సినీ, రాజకీ�
Sanjog Gupta: అంతర్జాతీయ క్రికెట్ మండలి కొత్త సీఈవోగా మీడియా మొఘల్ సంజోగ్ గుప్తాను నియమించారు. చాలా సుదీర్ఘమైన రీతిలో రిక్రూట్మెంట్ ప్రక్రియ జరిగింది.
హైదరాబాద్ కేంద్రంగా డ్రోన్స్ సేవలు అందిస్తున్న మారుట్ డ్రోన్స్..సిరీస్ ఏ ఫండింగ్లో భాగంగా 6.2 మిలియన్ డాలర్లు(రూ.50 కోట్లకు పైమాటే) నిధులు సమీకరించుకున్నది.
Graduate MLC Elections | రాష్ట్రంలో కరీంనగర్ - ఆదిలాబాద్ - నిజామాబాద్ - మెదక్ గ్రాడ్యుయేట్ నియోజక వర్గంలో గ్రాడ్యుయేట్ల ఓటర్ నమోదు ప్రక్రియ ఈ నెల 6తో ముగియనుంది.
గ్లాండ్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ సాదుకు పదొన్నతి లభించింది. ఆయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈవోగా నియమితులయ్యారు. ఈ నెల 10 నుంచి ఈ నియామకం అమల్లోకి రానున్న�
CEO Meena | ఆంధ్రప్రదేశ్లో చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని, ఎక్కడా కూడా రీ పోలింగ్ కు అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా వెల్లడించారు.
లోక్సభ తొలిదశ ఎన్నికలు ఈ నెల 19న ముగిశాయి. ఇందులోభాగంగా ఇన్నర్ మణిపూర్ (Manipur) పార్లమెంటు నియోజకవర్గంలోని 11 చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడిన దుండగులు కాల్పులు, బెదిరిం�
CEO | ఏపీలో జరుగబోయే ఎన్నికల సందర్భంగా తనిఖీల్లో ఇప్పటి వరకు రూ. 47.5 కోట్ల విలువైన నగదు మద్యం , బంగారం, వెండిని స్వాధీనం చేస్తున్నామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
AP Pensions | ఎన్నికల కారణంగా ఏపీలో నిలిచిపోయిన పింఛన్ల (Pensions) పంపిణీ తిరిగి రేపటి నుంచి మూడురోజుల పాటు పంపిణీ చేయడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
Microsoft AI : టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ రేస్లో దూకుడు పెంచాయి. రెండు దిగ్గజ కంపెనీలు తమ సొంత ఏఐ చాట్బాట్స్ బింగ్ (కోపైలట్), బార్డ్ (జెమిని)లను లాంఛ్ చేశాయి.