ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులపై సీబీఐ విచారణ చేపట్టాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం, విచారణ సంస్థ సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జా�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో పెద్ద సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. కరోనా విలయానికి కేంద్ర ప
ఢిల్లీ : రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇప్పటికే 1.80 కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని వీటికి తోడు రానున్న మూడు రోజుల్లో మరో 48 లక్షల కొవిడ్ వ్యాక్సిన్లను రాష్ట్రాలు అందుకోన�
ఢిల్లీ : రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం 1.84 కొవిడ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయిని వీటికి తోడు మరో మూడు రోజుల్లో 51 లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు అందుకోనున్నట�
హైదరాబాద్ : ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ దేశంలోనే అద్భుత ప్రతిభను కనపరచిన రాష్ట్రం అని కేంద్ర పంచాయితీరాజ్శాఖ జాయింట్ సెక్రటరీ కె యస్ సేథీ అభినందించారు. ఆర్ధికశాఖ సూచనలతో తెలంగాణలో ఆడిట్ శాఖ, పంచాయతీరాజ్
న్యూఢిల్లీ : ఫరీద్ కోట్ దవాఖానకు పీఎం కేర్స్ ఫండ్ నుంచి కొనుగోలు చేసిన నాసిరకం వెంటిలేటర్లను పంపారని పంజాబ్ ఆరోగ్య శాఖ చేసిన ఆరోపణలపై కేంద్రం గురువారం స్పందించింది. తాము పంపిన వెంటిలేటర్లలో �
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో కొవిడ్-19 సంక్షోభాన్ని అధిగమించేందుకు జాతీయ స్థాయిలో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పట
న్యూఢిల్లీ : ప్రజల పట్ల సానుభూతి లేని పాలకులతో దేశం విలవిలలాడుతోందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ శుక్రవారం మోదీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడుత
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి ఎక్కడికక్కడ లాక్ డౌన్ లు విధిస్తున్న క్రమంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద లబ్ధిదారులకు మరో రెండు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించే
న్యూఢిల్లీ : అత్యవసర పరిస్థితులు ఎదురైతే వాడుకునేందుకు ఆక్సిజన్ మిగులు నిల్వలను సిద్ధం చేసుకోవాలని. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో ఈ దిశగా చర్యలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్ధానం
న్యూఢిల్లీ: కరోనా టీకాలను తయారీ సంస్థల నుంచి రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. దీని కోసం తయారీ సంస్థలు ముందస్తుగా ధరలను వెల్లడించాలని పేర్కొంద�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి మరోసారి కేంద్ర అవార్డుల పంట పండింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తీకరణ్ అవార్డులు బుధవారం ప్రకటించింది. మూడు కేటగిరీల్లో కలిపి కేంద
పెద్దపెల్లి : కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్త రెండు రోజుల సమ్మెలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని బ్యాంకులు మూసివేశారు. బ్యాంకుల సమ్మెకు మద్దతుగా వివిధ కార్
హైదరాబాద్ : ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి, అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్, అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు గాను కేంద్ర హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ సెక్రటరి ద