కేంద్ర ప్రభుత్వోద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) కింద లభించే ప్రయోజనాలకు సంబంధించిన నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. ఎన్పీఎస్ కింద యూపీఎస్ను ఎంపిక చేసుకున్నవారికి ఈ నిబంధనలు వర్తిస�
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం కేంద్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త చెప్పారు. యూనిఫైడ్ పింఛను పథకం (యూపీఎస్) పరిధిలో ఉన్నవారికి పాత పింఛను పథకం (ఓపీఎస్) ప్రకారం లభించే పదవీ విరమణ, మరణానంతర పరిహార
DA Hike | కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులకు (central government employees) ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డియర్నెస్ అలవెన్స్ (కరవు భత్యం) 2 శాతం పెంచింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల జీతభత్యాలను సవరించడానికి ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వ�
కేంద్ర ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసులో మార్పులు చేసే ప్రతిపాదన పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ �
పదవీ విరమణ చేసే కేంద్ర ప్రభుత్వోద్యోగుల కోసం కొత్త సరళీకృత పింఛను దరఖాస్తు ఫారాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శుక్రవారం ఆవిష్కరించారు. 9 వేర్వేరు ఫారాలను కలిపి, ఒకే ఫారంగా రూపొందించారు.
ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్) పేరుతో కొత్త పింఛన్ పథకాన్ని శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ఉద్యోగి తన పదవీ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న బేసిక్ పే సగటులో 50 శ
కార్మికుడు తన వృద్ధాప్యంలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి పింఛన్ కీలకపాత్ర పోషిస్తుంది. దశాబ్దాల తరబడి పనిచేసి, పని చేయలేని స్థితిలో పదవీ విరమణ చేసిన వారికి నిర్దిష్ట మొత్తంలో పింఛన్ చెల్లించడం ప్
ప్రభుత్వం మొద్దునిద్దుర వదిలి తమ పదోన్నతుల విషయం లో సత్వరమే నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో సహాయ నిరాకరణకు దిగుతామని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హె చ్చరించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో (Central government employees) అత్యధికంగా అవినీతికి పాల్పడేవారు ఎవరో తెలుసా.. అమిత్ షా నేతృత్వంలోని హోం శాఖలో (Home ministry) పనిచేసేవారే. అవును.. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC).
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ షాక్ ఇచ్చింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును మార్చే ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదని చెప్పింది. వివిధ సర్వీసు నిబంధనల ప్రకారం గత మూడేండ్లలో 122 మంది ఉద్యోగులు నిర్బం�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్చరికలు చేసింది. ఏ విధమైన సమ్మెలో పాల్గొనవద్దని, ఆందోళనలు చేయవద్దని ఆదేశించింది. అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరికలు చేసింది.