జాతీయ పెన్షన్ పథకాన్ని 2003లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మొదట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే వర్తించేది. 2009లో దీన్ని దేశ పౌరులందరూ కూడా వినియోగించుకునేలా మార్పులు చేశారు.
న్యూఢిల్లీ: ఏడవ వేతన సంఘం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఫిట్మెంట్ విషయంలో రేపు క్లారిటీ వచ్చే ఛాన్సు ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఫిట్మెంట్పై బుధవారం జరిగే క్యాబ�
అక్టోబర్ 1 నుంచే అమల్లోకి.. పెరుగనున్న కనీస వేతనంన్యూఢిల్లీ, అక్టోబర్ 29: కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్లు, భవన నిర్మాణం, గనులు, వ్యవసాయ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు (సెంట్రల్ స్పియర్ వర్కర
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. కరువు భత్యాన్ని మూడు శాతం పెంచినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవాళ ప్రకటించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభ�
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర క్యాబినెట్ గుడ్ న్యూస్ వినిపించనున్నది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని మూడు శాతం పెంచినట్లు తెలుస్తోంది. కేంద్ర పెన్షర్లకు కూడా మూడు శాతం