రాష్ట్రంలో విద్యుత్తు అవసరాలు మరింతగా పెరుగుతాయిని, వచ్చే పదేండ్లలో పీక్ విద్యుత్తు డిమాండ్ రెట్టింపు అవుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) వెల్లడించింది. ఈ మేరకు స్థాపిత విద్యుత్తు సామర్థ
రాష్ట్రంలో రాబోయే పదేండ్లలో విద్యుత్తు అవసరాలు రెట్టింపుకానున్నాయి. ప్రస్తుతమున్న విద్యుత్తు డిమాండ్ 2035 కల్లా డబుల్ కానుంది. 2035 నాటికి రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ 1.5 లక్షల మిలియన్ యూనిట్లకు చేరుక�
కొత్త జిల్లాల ఏర్పాటు.. అభివృద్ధి విస్తరణ, పారిశ్రామికీకరణ వేగవంతం కావడంతో రాష్ట్రంలో ఏటా విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతున్నది. భవిష్యత్తులోను సాలీనా ఆరు శాతం విద్యుత్తు డిమాండ్ పెరుగనుంది. 2032 నాటికి రా
ప్రజల అవసరాలకు తగినట్టుగా విద్యుదుత్పత్తి చేయడంతోపాటు సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచేందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను విద్యుత్తుశాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశించార�
ఈ ప్రస్థానం ఆషామాషీగా జరగడం లేదు. దీనివెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, విద్యుత్తురంగంలో పనిచేస్తున్న వేలాది ఇంజినీర్ల, కార్మికుల కృషి ఉన్నది. తెలంగాణకు పూర్వం కరెంటు పరిస్థితి ఎట్లుండె, ప్రస్తుతం �
ప్రపంచ అగ్రశ్రేణి సంస్థల రాక.. పెట్టుబడుల వెల్లువ.. పెద్దఎత్తున పరిశ్రమల స్థాపన.. విస్తరణతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ డబు ల్ కానున్నదని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనా వేసింది. 2031-32 కల్లా ర
పదేండ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోనూ విద్యుత్తు కోతలు. ఎండాకాలం వచ్చిందంటే నరకయాతనే. పవర్ కట్లతో వందలాది పరిశ్రమలు మూతబడేవి. అదే తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిరంతరాయంగా 24
Power Consumption | 2023-24లో విద్యుత్ వినియోగం, డిమాండ్ గణనీయంగా మెరుగుపడుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ వేసవిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 229 గిగావాట్లకు చేరుతుందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.
దేశ విద్యుదుత్పాదక సామర్థ్యం 400 గిగావాట్ల పైబడి ఉన్నప్పటికీ గతేడాది ఏప్రిల్లో 217 గిగావాట్ల పీక్ డిమాండ్ను కూడా తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.
పని చేతగానివాళ్లు మాటలే చెప్తారు. పదవులు అధిరోహించినా ఎలాంటి ప్రభావమూ చూపరు. ఫలితాన్ని మార్చేందుకు ప్రయత్నించరు. దేశంలో కరెంటు సంక్షోభానికి కేంద్ర విధాన రాహిత్యమే కారణమని ఎనిమిదేండ్ల క్రితం గుజరాత్ స
ఓ దిక్కు ఎండలు మండిపోతుంటే.. మరో దిక్కు విద్యుత్ కోతలతో భారతదేశం అట్టుడుకిపోతున్నది. అధికారిక కోతలకు, అనధికార కోతలు కూడా తోడవ్వడంతో గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ స