పంట రుణాల వసూళ్లలో కర్కశంగా వ్యవహరిస్తున్న సహకార కేంద్ర బ్యాంకు అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మండలంలోని పొల్కంపేట గ్రామానికి చెందిన రైతు రాజశేఖర్రెడ్డి వ్యవసాయ భూమిలో బ్యాంకు అధికారులు ఎర�
RBI | కేంద్రంలో కొత్త ఏర్పడబోయే సర్కారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గుడ్న్యూస్ చెప్పింది. తొలిసారిగా కేంద్రానికి డివిడెంట్ కింద రూ.2.11 లక్షల కోట్లు ఇవ్వాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. రిజర్వ్ బ్యాం
ఆపత్కాలంలో ఆదుకునేది బంగారం మాత్రమే. అందుకే ఇటీవల కాలంలో పసిడిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేవారు గణనీయంగా పెరుగుతున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులు మొదలుకొని ప్రైవేట్ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక స�
విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయికి చేరువయ్యాయి. గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన ఫారెక్స్ రిజర్వులు ఈ నెల 15తో ముగిసిన వారాంతానికి 6.396 బిలియన్ డాలర్లు పెరిగి 642.492 బిలియన్ డాలర్లకు చేరాయి.
చలామణీలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లలో 97.62 శాతం తిరిగి బ్యాంకుల్లో జమయ్యాయని రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఈ నోటును ఉపసంహరించుకొని తొమ్మిది నెలలు అయినప్పటికీ ఇంకా ప్రజల వద్ద రూ.8,470 కోట్ల విలువైన 2 వ
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 113వ వ్యవస్థాపక దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ముంబైలోని కేంద్ర కార్యాలయంలో బ్యాంక్ వ్యవస్థాపకుడు సర్ సొరాబ్జీ పోచ్ఖానావాలా చిత్రపటానికి బ్యాం�
ఈ పండుగ సీజన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏదైనా శుభవార్త చెప్తుందేమోనని అంతా భావించారు. కానీ ఇటీవల ముగిసిన ద్వైమాసిక ద్రవ్యవిధాన పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగానే ఉంచాలన�
దేశంలో విదేశీ మారకపు నిల్వలు మరింతగా పడిపోయాయి. ఈ నెల 22తో ముగిసిన వారంలో మరో 2.335 బిలియన్ డాలర్లు క్షీణించాయి. దీంతో 590.702 బిలియన్ డాలర్లకు దిగజారాయి. ఈ మేరకు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది.
రష్యా కరెన్సీ రూబుల్ పతనాన్ని అడ్డుకునేక్రమంలో ఆ దేశపు కేంద్ర బ్యాంక్ మంగళవారం భారీగా వడ్డీ రేట్లను పెంచింది. ప్రపంచంలో తాజాగా అత్యంత కనిష్ఠస్థాయికి పతనమైన కరెన్సీలు భారత్ రూపాయి, రష్యా రూబులే.
అంతర్జాతీయ అనిశ్చితితో దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. జూలై 21తో ముగిసిన వారంలో ఈ నిల్వలు 1.987 బిలియన్ డాలర్లమేర క్షీణించి 607.035 బిలియన్ డాలర్ల వద్దకు పడిపోయాయి.
ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2022-23) దేశీయంగా చలామణిలో కరెన్సీ విలువ, నోట్ల సంఖ్య రెండూ పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం 2022-23లో చలామ�
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ (Apprentice) పోస్టుల భర్తీకి (Recruitment) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 3 వరకు ఆన్లైన్లో దర�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకుల యాజమాన్యాలు అక్రమ బదిలీలతో ఉద్యోగులను వేధిస్తున్నాయని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ �