ఆపత్కాలంలో ఆదుకునేది బంగారం మాత్రమే. అందుకే ఇటీవల కాలంలో పసిడిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేవారు గణనీయంగా పెరుగుతున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులు మొదలుకొని ప్రైవేట్ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థలు కూడా పుత్తడి తనఖాపై విరివిగా రుణాలు ఇస్తున్నాయి. వైద్య ఖర్చులు, ఇతర అత్యవసరాల్లో ప్రజలు గోల్డ్ లోన్లు తీసుకుంటున్నారు. ఫలితంగా ఆయా సంస్థల వ్యాపారం భారీగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. ఇక సాధారణ రుణాలతో పోల్చితే సులువుగా, తక్కువ వడ్డీకే వస్తున్నాయి ఆయా సంస్థలు ఎంత వడ్డీకి రుణాలు ఇస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన డాక్యుమెంట్లు
వడ్డీరేట్ల తీరిలా..