సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. నిర్మల్ జిల్లాకు మొదటి విడుతలో 8,286 ఇండ్లు నిర్మించుకోవడానికి సర్కారు అనుమతులు ఇచ్చింది.
పెరిగిన స్టీల్, సిమెంట్, ఇసుక, కంకర ధరలతో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu) నిర్మాణ దారులపై భారం పడుతోంది. ఇళ్ల నిర్మాణాలు గాడిన పడుతున్న తరుణంలోనే సామాగ్రి రేట్లు అధికం కావటం ప్రతిబంధకంగా మారింది. వీటికి తోడు కంకర, �
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నేపథ్యంలో సా మాన్యులకు సిమెంటు, స్టీల్, ఇటుకలు, ఇసుక అందుబాటులో ఉండేందుకు మండలస్థాయిలో ధరల నిర్ణ య కమిటీలు ఏర్పాటుచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
సిమెంట్ ధరలు మళ్లీ పెరిగాయి. గడిచిన నెలలో బస్తా సిమెంట్ ధర రూ.50 చొప్పున పెరిగింది. దీంతో గత నెలలో 50 కిలోల బరువు కలిగిన సిమెంట్ బస్తా ధర రూ.50 అధికం కావడంతో రూ.360కి చేరుకున్నట్లు దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా �
Cement | రుతుపవనాల కదలికలతో ఈసారి వర్షాకాలం ముందుగానే రావడం వల్ల మార్కెట్లో సిమెంట్ గిరాకీ ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ చెప్తున్నది.
ఇల్లు కట్టి చూడు...పెండ్లి చేసి చూడు అన్న సామెత పెద్దలు ఊరికే అనలేదు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా సిమెంట్, స్టీలు,ఇసుక ధరలు భగ్గుమంటున్నాయి. వివిధ రకాల కంపెన�
సిమెంట్ను వాడకుండా ఇల్లు కట్టడమా? అది కూడా రాళ్లతో! కంటెంట్ క్రియేటర్ ప్రియం సారస్వత్ వెలుగులోకి తెచ్చిన ఈ ఇల్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఇంటి వీడియో టూర్లో ఇంటి యజమానితోపాటు
Indore IIT | ఆహార వ్యర్థాలు వృథా కాకుండా వినియోగించుకునేందుకు ఇండోర్ ఐఐటీ పరిశోధకులు ఓ ప్రత్యేక మార్గాన్ని కనుగొన్నారు. ఆ వ్యర్థాలను ‘ఈ-కొలి’ లాంటి నాన్-పాథోజెనిక్ (వ్యాధులను సంక్రమింపజేయని) బ్యాక్టీరియాతో
సిమెంట్ ధరలు తగ్గుముఖం పట్టాయి. వర్షాకాలం కావడంతో డిమాండ్ అంతకంతకు పడిపోవడంతో సిమెంట్ తయారీ సంస్థలు తమ ధరలను తగ్గించాయి. దీంతో రాష్ట్రంలో బస్తా సిమెంట్ ధర రూ.20 వరకు తగ్గించాయి.
దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన వనరుల్ని, ముడి పదార్థాలను అందించే కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల వృద్ధి నెమ్మదిస్తున్నది. 2023 డిసెంబర్లో ఈ రంగాల వృద్ధి 3.8 శాతం మాత్రమే వృద్ధిచెందింది. ఇది 14 నెలల కనిష్ఠస్థాయి.
గత కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన కీలక రంగాలు మళ్లీ పుంజుకున్నాయి. బొగ్గు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు అంచనాలకుమించి రాణించడంతో అక్టోబర్ నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 12.1 శాతంగా నమోదైంది. ఏడాది క్
ఆర్థిక వ్యవస్థకు కీలకమైన 8 మౌలిక రంగాలు నీరసించిపోయాయి. 2023 సెప్టెంబర్ నెలలో వీటి వృద్ధి రేటు 4 నెలల కనిష్ఠానికి పడిపోయింది. రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తి తగ్గుముఖం పట్టడం, ముడి �
హిండెన్బర్గ్ పరిశోధనా నివేదిక మూలంగా అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల మార్కెట్ విలువ సగానికి పడిపోవడానికి కొన్ని దశాబ్దాల ముందు- పార్లమెంటులో ఒక ప్రసంగం నాడు దేశంలో మూడవ స్థానంలో ఉన్న వ్యాపార సామ్రాజ్యాన
చివరి ఆయకట్టుకూ నీరందించేలా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నది. గతంలో కొంత వరకే సిమెంట్ లైనింగ్ పనులు పూర్తి కావడంతో చివరి ఆయకట్టుకు నీరందక రైతులు ఇబ్బందులు పడ్డారు.
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేక అల్ట్రా హై పర్ఫామెన్స్ ఫైబర్ రీయిన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ (యూహెచ్పీఎఫ్ఆర్సీ)ని అభివృద్ధి చేసింది. నిర్మాణ రంగంలో ఉపయోగించేందుకు అవసరమైన నూ