CDS | అణు దేశాలైన చైనా (China), పాకిస్థాన్ (Pakistan) ల నుంచి ముప్పు పొంచి ఉన్నదని సీడీఎస్ (Chief of Defence Staff - CDS) జనరల్ అనిల్ చౌహాన్ (General Anil Chauhan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు సవాళ్లుగా ఉన్నాయని గుర్తుచేశారు.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలాన్ని ఎనిమిది నెలలపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2026 మే 30 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
కాలం చెల్లిన ఆయుధాలతో ఆధునిక యుద్ధాలను భారత్ గెలవలేదని త్రివిధ దళాధిపతి (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. విదేశీ సాంకేతికతపై ఆధారపడటం వల్ల మన సన్నద్ధత బలహీనమవుతుందని హెచ్చరించారు. దేశీయం�
CDS | ఉగ్రవాదం (Terrorism) విషయంలో పాకిస్థాన్ (Pakistan) తీరుపై భారత ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (CDS)’ అనిల్ చౌహాన్ (Anil Chouhan) తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని పాకిస్థాన్ ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు.
దళితుల ప్రగతిలో భా గంగా పరిశోధనా, శిక్షణ, ఇతర చైతన్య కార్యక్రమాల కోసం నిర్మించిన దళిత అధ్యయనాల కేంద్రం (సీడీఎస్) ప్రారంభానికి అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నదని చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య వెల్లడించారు.
కేసీఆర్ పంచిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు దక్కకుండా, కేసీఆర్కు పేరు రాకుండా ఉండాలనే కాంగ్రెస్ సర్కార్ కుట్రకు మరో కేంద్రం దర్పణంగా నిలిచింది. కేసీఆర్ హయాంలో నిర్మించిన సీడీఎస్ (సెంటర్ ఫర్ ద
మహిళా శిశు సంక్షేమ శాఖలోని సూపర్వైజర్ల (గ్రేడ్ -2) పోస్టులు, సీడీఎస్ పరిధిలోని శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి (సీడీపీవో) పోస్టుల నియామక ప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తిచేయాలని హైకోర్టు టీఎస్పీఎస్�
భారతదేశ ఉత్తర సరిహద్దుల్లో చైనా బలగాల మోహరింపు కొనసాగడం సవాలేనని, అయితే ఎల్వోసీపై మన చట్టబద్ధతను కొనసాగించడానికి మన దేశ బలగాలు కట్టుబడి ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహ�
తెలంగాణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల అభ్యున్నతికి జరుగుతున్న కృషి ప్రశంసనీయమని తమిళనాడు వీసీకే పార్టీ శాసనసభ్యులు కొనియాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దళితుల కోసం అమలవుతున్న
భారత త్రివిధ దళాల నూతన అధిపతి(సీడీఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ను కేంద్రం నియమించింది. జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం దాదాపు 9 నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టుకు..