జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన అంతర్గత రహదారుల నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో రెండు రోజులు మాత్రమే గడువున్నా, అత్యధ�
BRS Party | మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మంజూరు చేయించిన రూ. 5లక్షల ఉపాధిహామీ నిధులతో 1వ వార్డులో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఇవాళ స్థానిక బీఆర్ఎస్ నేతలు �
చేర్యాల ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు ఈజీఎస్ ద్వారా రూ. 2.50కోట�
తండా పంచాయతీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎంపీపీ పిన్నింటి మధుసూదన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని వైఎం తండాల్లో ఎంపీపీ నిధులు రూ.4 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పను�
జిల్లాలో ఇప్పటికే మంజూరై వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన టెలీకాన
చందంపేట మండల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. మండలంలోని పొగిళ్ల, కంబాలపల్లి, పాత కంబాలపల్లి, రేకులగడ్డ, చిత్రియాల, పెద్దమూల, గాగిళ్లాపురం, మానావత్తండా, గన�
అభివృద్ధిలో పరుగులు తీస్తున్న కొడంగల్ నియోజకవర్గం రూపురేఖలు మారాయి. ఒకప్పుడు వెనుకబడిన ఈ ప్రాంతానికి ఐదేండ్లలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు రూ.2 వేల కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఒకప్పుడు అన్ని రంగాల్లో వెనుకబడిన అడవిదేవులపల్లి.. స్వరాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు �
నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లో ఆయన బుధవారం విస్తృతంగా పర్యటించారు.