Mulugu | పైన ఖాళీ టమాట పెట్టెలు పెట్టుకొని కింద పశువులను కట్టేసి అక్రమంగా రవాణా చేస్తున్న డీసీఎం వ్యానును శుక్రవారం ఉదయం ఏటూరు నాగారం పోలీసులు పట్టుకున్నారు.
Veterinary Doctors | ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పెంపుడు జంతువుల పట్ల దిగులువద్దని, అయితే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గల రాజేంద్రనగర్ ఆసుపత్రి చికిత్స విభాగ�
కూరగాయల తోటకు కంచెగా విద్యుత్ తీగలు అమర్చడం వల్ల 13 బర్రెల మృతి చెందాయని, ఇందుకు కారణమై వ్యక్తిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని పశువుల యజమానులు (పాడి రైతులు) డిమాండ్ చేశారు.
Dairy Farm | గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారిస్తే మంచి లాభాలు సాధించవచ్చని రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు.
భీమారం మండల కేంద్రంలోని మంచిర్యాల-చెన్నూర్ జాతీయ రహదారిపై రాత్రి వేళలో పశువులు రోడ్లపై సంచరిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తున్నది. దీంతో తరచు ప్రమాదాలు సం
Leopard | వనపర్తి జిల్లాలో ఓ చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. ఖిల్లా ఘణపురం అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గత నెల రోజులుగా ఒక ఆవు, ఒక దూడ, మేకలపై చిరుత దాడి చేసినట్�
Katravula Festival | సంక్రాంతి పండుగ సందర్భంగా వ్యవసాయ బావుల వద్ద రైతులు జరుపుకునే కాట్రావుల పండుగ కనుమరుగై పోతున్న క్రమంలో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామంలో కొందరు రైతులు మాత్రం ప్రతీ ఏటా ఈ పండుగను