దేశంలో పారిశ్రామికోత్పత్తి పడకేసింది. ప్రధాన రంగాల్లో వృద్ధిరేటు మునుపటితో పోల్చితే దారుణంగా పడిపోయింది. కీలకమైన తయారీ, గనులు, విద్యుత్తు రంగాల్లో ఉత్పాదకత భారీగా క్షీణించడం గమనార్హం.
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టపోయాయి. ఫైనాన్షియల్, క్యాపిటల్ గూడ్స్, చమురు రంగ షేర్లలో క్రయవిక్రయాలు జరగడంతో సూచీలు పతనాన్ని మూటగట్టుకున్నాయి. పలు దేశాలు మళ్లీ వడ్డీరేట్లు పెంచనున్నండటం, �
Stock Markets | స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, చమురు రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు కుమ్మరించడంతో సూచీలు �
దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) మళ్లీ నిరాశపర్చింది. కీలకమైన తయారీ, విద్యుదుత్పత్తి, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ప్రాథమిక-ముడి సరకు వస్తూత్పత్తి, గనుల రంగాల్లో కార్యకలాపాలు నీరసి
దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీ స్థాయిలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. గడిచిన 11 రోజుల్లో ఏకంగా రూ.14,300 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నారు.
సెన్సెక్స్ 483 పాయింట్లు డౌన్ ముంబై, ఏప్రిల్ 11: వడ్డీ రేట్లు పెరుగుతాయన్న భయాలతో అంతర్జాతీయ మార్కెట్లు క్షీణించిన ప్రభావం సోమవారం భారత్ స్టాక్ సూచీలపై పడింది. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 483 పాయింట్లు తగ�