ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని మేకలతండాకు చెందిన బానోత్ రామ్మూర్తి -విజయ దంపతుల కుమారుడు లక్ష్మీ వరప్రసాద్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్)గా ఎంపికయ్యాడు.
శత్రుమూకల నుంచి దేశ సరిహద్దులను కాపాడటంలోనే కాదు..క్రీడల్లోనూ తమకు తామే సాటి అని భారత సైనికులు మరోమారు నిరూపించారు. ప్రపంచంలోనే అత్యంత కఠిన పరీక్షగా పేరొందిన ఐరన్మ్యాన్ ట్రయథ్లాన్లో బీఎస్ఎఫ్కు చె
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లలో 84,106 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ శుక్రవారం రాజ్యసభలో తెలిపారు.
లోక్సభ, నాలుగు రాష్ర్టాల శాసన సభల ఎన్నికల నిర్వహణ కోసం 3.4 లక్షల మంది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) సిబ్బంది అవసరమని ఎన్నికల కమిషన్ (ఈసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
Minister KTR: ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే కాదు.. ఇక నుంచి తెలుగు భాషలోనూ సీఏపీఎఫ్ కానిస్టేబుల్ పరీక్షను రాయవచ్చు. ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన డిమాండ్కు కేంద్రం దిగివచ్చింది. మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఆ ఉద
SSC | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), ఎస్ఎస్ఎఫ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వంటి విభాగాల్లో కానిస్టేబ�
న్యూఢిల్లీ, జనవరి 8: ఐదు రాష్ర్టాల్లో ఎన్నికల్లో భాగంగా మొదటి విడుత ఎన్నికల విధులకు గాను 500 కంపెనీల సీఏపీఎఫ్ సిబ్బందిని ఆయా రాష్ర్టాలకు తరలించనున్నారు. ఇందులో 375 కంపెనీల బలగాలను ఉత్తరప్రదేశ్కే కేటాయించి
కేంద్ర పోలీసు బలగాల్లో| కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) ఖాళీగా ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థ�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్లోని హర్ కీ పౌరీ వద్ద మహాకుంభ్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మహాకుంభ్ ఉత్సవాలు సజావుగా సాగేలా చూ
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో ఈ నెల 27న ఐదు జిల్లాల పరిధిలో జరిగే తొలి విడత ఎన్నికల కోసం 684 కంపెనీల బలగాలను మోహరించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మొదటి దశలో పురులియా, బంకురా, జార్గ్రామ్, పుర్బా మేదినిపూర�