Cancer in children | మన దేశంలో పిల్లల్లో క్యాన్సర్స్ పెద్దవారితో పోలిస్తే ఐదు శాతం వరకూ ఉంటాయి. ప్రతి సంవత్సరం దాదాపు 45 వేల మంది పిల్లలు క్యాన్సర్కు గురవుతున్నారు.
Covid-19 Vaccine For Kids : త్వరలో పిల్లలకు కరోనా టీకాలు.. మొదటి ప్రాధాన్యం ఎవరికంటే? | త్వరలో 12 సంవత్సరాలు పైబడిన చిన్నారులకు కేంద్రం టీకాలు వేయనుంది. అయితే, పూర్తిస్థాయిలో చిన్నారులందరికీ ఇప్పుడే వ్యాక్సిన్ అందే అవకాశం
దమ్మున్న ఆహారం! మహిళలు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తీసుకునే ఆహారం నుంచి నిద్రవేళల వరకు అన్నిటినీ సమతౌల్యం చేసుకోవాలి. ఎందుకంటే, మహిళలను కబళించే చాలా క్యాన్సర్లు చాపకింద నీరులా పాకుతాయి. గుర్తించ
మెదడు.. చుట్టూ పుర్రెతో కప్పబడి ఉంటుంది. కాబట్టి, ప్రమాదకరం కాని గడ్డ ఉన్నా అధికమైన ఒత్తిడితో ఇతర సమస్యలు తలెత్తే ముప్పు ఎక్కువ. తొలిదశలో సాధారణ సమస్యలాగా కన్పించే క్యాన్సర్ తీవ్రమయ్యే కొద్దీ దగ్గు, తలనొ
చెన్నై, జూలై 13: శరీరంలో క్యాన్సర్ను వృద్ధి చేసే కణాల ఉత్పరివర్తనాలను కనుగొనే నమూనాను ఐఐటీ మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశా రు. జన్యుక్రమాల సమాచారాన్ని విశ్లేషించి, కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో దీన్ని అభివృద�
‘ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రాణాలు తీసేంత ప్రమాదకారి కాదు’ – ఈ మాట వినడానికి బాగుంది. అయితే, కొందరి విషయంలో మాత్రం తన విశ్వరూపం చూపిస్తుంది. ఆ ‘కొందరి’లో ఎవరైనా ఉండవచ్చు. కాబట్టి, ప్రొస్టేట్ క్యాన్సర్న�
వైద్యరంగంలో క్యాన్సర్ను కనుగొనటానికి, చికిత్స అందించడానికి ఎన్నో ఆధునికమైన, విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నా, క్యాన్సర్ ఇంకా మానవాళికి ఒక పెను సవాలుగానే నిలిచిందనడానికి నిదర్శనం.. పెరుగుతున్�
క్యాన్సర్ రోగులు కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా? క్యాన్సర్ శస్త్రచికిత్స తర్వాత వ్యాక్సిన్వల్ల ఇబ్బంది ఉంటుందన్నది నిజమేనా?.. ఇలాంటి ఎన్నో అనుమానాలు. ఇవన్నీ అపోహలే. కొ
చూడచక్కని అందంతో ఎంతో మంది అభిమానుల మనసులు గెలుచుకున్న అందాల రాశి సోనాలి బింద్రే. కొన్నాళ్ల క్రితం సోనాలి క్యాన్సర్ బారిన పడి కోలుకుంది. ఆమె క్యాన్సర్ బారిన పడిందని తెలుసుకున్న అభిమానులు ఎన్�
10 గ్రామాల్లో 20 వేల మాస్కుల పంపిణీకి ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ నిర్ణయం హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంతోపాటు రొమ్ము క్యాన్సర్
పుట్టుమచ్చ రంగు మారినా, చర్మం ఉబ్బినట్టుగా, వాచినట్టు అనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ABCDE పద్ధతిద్వారా గుర్తించండి :గత సంచికలో క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడానికి సంబంధించి స్త్రీలలో నిర్�
కరోనా కల్లోలం చుట్టుముట్టిన 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కోటి మంది క్యాన్సర్ వ్యాధికి బలయ్యారు. ఇప్పటికీ అతిపెద్ద ప్రాణాంతక వ్యాధి క్యాన్సరే. ఇది అన్ని వయసులవారికి, అన్ని శరీరభాగాలకు సోకే వ్యాధి.
ముందుగానే గుర్తించే హెచ్ఆర్సీ టెస్ట్ రక్త పరీక్ష ద్వారా కచ్చితమైన ఫలితం అభివృద్ధి చేసిన భారత శాస్త్రవేత్తలు న్యూఢిల్లీ, మే 7: ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మందిని కబళిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని �
మీ వయస్సు 20 దాటితే క్రమం తప్పకుండా పరీక్షలు అవసరం 20-40 సంవత్సరాల వయసుగల స్త్రీలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి డాక్టర్చే స్థనాలను పరీక్ష చేయించుకోవాలి. 40 సంవత్సరాలు పైబడిన స్త్రీలు ప్రతీ సంవత్సరం పరీక్ష చేయి�