Justin Trudeau | ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య విషయంలో భారత్పై అసాధారణ ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) తాజాగా తన స్వరం మార్చారు.
కెనడాలో తమ ఎజెండాను అమలు చేసేందుకు ఆ దేశం కేంద్రంగా పనిచేసే ఖలీస్థాన్ అనుకూల శక్తులు పక్కా వ్యూహంతో పనిచేస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి.
Minister Jaishankar: నిజ్జార్ హత్య గురించి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేదని మంత్రి జైశంకర్ అన్నారు. ఫైవ్ ఐస్ దేశాలతో కానీ, ఎఫ్బీఐతో కానీ తాము భాగస్వామ్యులం కాదు అని మంత్రి పేర్కొన్నారు. న్�
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య నేపథ్యంలో భారత్-కెనడా (Canada) మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. రెండు దేశాల్లోనూ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో భారత్లోని తమ పౌరు�
People stuck upside down on ride | అమ్యూజ్మెంట్ పార్క్లోని ఒక రైడ్లో సమస్య వల్ల అది నిటారుగా నిలిచిపోయింది. దీంతో ఆ రైడ్పై ఉన్న వారు సుమారు అరగంట పాటు తలకిందులుగా వేలాడారు. వారంతా హాహాకారాలు చేస్తూ భయాందోళన చెందారు.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తిరిగి అవే ఆరోపణలు చేశారు. ఆరోపణల విషయంలో భారత్ తీవ్రంగా స్పందించినప్పటికీ, నిజ్జర్ను భారత్ ఏజెంట్లే హత్య చేశా�
కెనడా-భారత్ వివాదంలో అగ్రరాజ్యం అమెరికా నెమ్మదిగా స్వరం మారుస్తున్నది. ఇరుదేశాల మధ్య పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు ఇటీవల పేర్కొన్న అమెరికా తాజాగా కెనడా వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తున్నది.
Indo-Canada relations | భారత్, కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు (Indo-Canada relations ) ఇటీవల మరింత దిగజారాయి. ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అనంతరం భారత్పై నిందలు వేశారు. అయితే జస్టిన్ ట్రూడోకు �
కెనడాతో దౌత్యపరంగా ఏర్పడిన విభేదాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇక్కడి నుంచి కొన్ని దేశాలకు పరారైన ఖలిస్థాన్ ఉగ్రవాదులు, సానుభూతిపరుల గళం విన్పించకుండా చేయడానికి తన చర్యలు ముమ్మరం చేసింది.
భారత్-కెనడా మధ్య నెలకొన్న వివాదం ముదురుతున్నది. రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దౌత్యపరమైన సంబంధాలు క్షీణిస్తున్నాయి. కెనడాలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలంటూ బుధవారం సూచించిన భారత్ తాజాగా మ�
ఎప్పుడో అంతరించిపోయిందనుకున్న ఖలిస్థాన్వాదం మరోసారి పంజా విసురుతున్నది. భారత్ గడ్డ మీద ఈ వేర్పాటువాద ధోరణికి మద్దతు మృగ్యమైపోయిన సంగతి తెలిసిందే. దాంతో విదేశాల్లో ఖలిస్థాన్ వాదులు విజృంభిస్తున్నా