By Elections | ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక
అన్నాడీఎంకే కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన పోస్టర్ నుంచి బీజేపీని తొలగించారు. బీజేపీ గుర్తు, ప్రధాని మోదీ, ఇతర నేతల ఫొటోలు అందులో లేవు.
మునుగోడులో బీజేపీ పన్నిన అన్నిరకాల కుయుక్తులను భంగపరిచి టీఆర్ఎస్ స్పష్టమైన విజయాన్ని సాధించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు చివరగా ఉప ఎన్నికను కృత్రిమంగా తెచ్చి, ఒక ధనికుడైన సిట్టింగ్ సభ్యుడిన�
మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తున్న తరుణంలో బీజేపీ దాదాపు చేతులెత్తేసే పరిస్థి తి కనిపిస్తున్నది. దీంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా క్షేత్రం నుంచి జారుకుంటున్నారు. జాతీయస్థాయి నేతలు మొదలు గల్లీస్థాయి నాయక�
మునుగోడు అభివృద్ధికి వెయ్యి కోట్లు ఇస్తానని అమిత్షా తనకు చెప్పిండని రాజగోపాల్రెడ్డి నారాయణపేటలో చెప్పిండు. ఇదే మాటలు బీజేపీ నేతలు దుబ్బాకలో, హుజూరాబాద్లో చెప్పిన్రు. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ చ�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) గెలుపే లక్ష్యంగా మన జిల్లా ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. మంత్రి సబితారెడ్డితోపాటు ఎమ్మెల్యేలకు పలు యూనిట్లను అప్పగించగా స్థానిక నేతలతో కలిసి ప్రచారాన్�
సాధారణంగా ఉప ఎన్నికలు రెండు సందర్భాల్లో జరుగుతాయి. ఒకటి... రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన వ్యక్తి ఒక స్థానానికి రాజీనామా చేసినప్పుడు లేదా ఆ స్థానంలో ఉన్న ప్రజా ప్రతినిధి హఠాత్తుగా మరణించినప్పుడు. కానీ మును
మునుగోడు ఉప ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా నేడు నోటిఫికేషన్ రానున్నది. శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా 14 వరకు కొనసాగనున్నది. 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉన్నది. చం�
ఎనిమిదేండ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. మతం పేరుతో అలజడి సృష్టించి విద్వేషాలు రెచ్చ�
ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 61.75 శాతం పోలింగ్ నమోదైనట్లు పోలింగ్ అధికారులు చెప్పారు. 6 గంటలకు క్యూ లైన్లలో ఉన్న వారికి...
Huzurabad | హుజూరాబాద్లో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నది. ఉదయం 9 గంటల వరకు 10.5 శాతం ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో ఓటర్లు తమ వంతు కోసం వేచిచూస్తున్నారు.