Motkupalli Narasimhulu | ఈటల రాజేందర్తో హుజూరాబాద్ ప్రజలకు ఒరిగేదేమీ లేదని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బీజేపీ నేతలు దళితబంధును ఎన్నిరోజులు ఆపగలరని ప్రశ్నించారు.
Huzurabad | హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని
ముకుల్ రాయ్ | తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ముకుల్ రాయ్ నోరు జారారు. పశ్చిమ బెంగాల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే తప్పకుండా విజయం సాధిస్తుందని ముకుల్ రాయ్ అన్నారు. త్రిపురలోన�
ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి తరలింపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ ఎల్బీనగర్, ఏప్రిల్ 29 : జీహెచ్ఎంసీ లింగోజిగూడ డివిజన్(18) ఉప ఎన్నిక శుక్రవారం జరుగనున�