ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ (MLC) స్థానాలకు ఉప ఎన్నికల (By Elections) నోటిఫికేషన్ విడుదలైంది. రెండు సీట్లకూ విడివిడిగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగానే నోటిఫికేషన్ల�
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టంకట్టారు. అయితే, ఈ ఎన్నికల్లో ఓటర్లు ఉప ఎన్నిక (by elections)కు ఛాన్స్ ఇవ్వకపోవడం విశేషం.
ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఇప్పటివరకూ వెలువడిన ట్రెండ్స్ ప్రకారం బిహార్లోని గోపాల్గంజ్లో ఆర్జేడీ అభ్యర్ధి మోహన�
ఆరు రాష్ర్టాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. వీటిలో తెలంగాణలోని మునుగోడుతో పాటు హర్యానా-ఆదమ్పూర్, బీహార్-మోకామా, గోపాల్ఘంజ్, ఉత్తరప్రదేశ్-గోలా గోరఖ్
మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు ఎదురు లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన పాండు వివేకానందగౌడ్ తెలిపారు. తంగడపల్లి గ్రామానికి చెందిన 30 మంది బీజేపీ కార్యకర్తలు మంగళవారం ఆయన సమక్షంలో టీ�
మునుగోడులో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. మునుగోడు అభివృ�
మునుగోడులో గులాబీ హోరందుకున్నది. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలనే వ్యూహంతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. ఇందుకు �
ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మున్న నాయకుడు.. అందుకే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నడని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బీజేపీ 19 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నా ఈ పథకాలు ఇచ్చే
ఉప ఎన్నికల నివారణకు ఈసీ ప్రతిపాదన ప్రజా ప్రాతినిధ్య చట్ట సవరణకు సూచన న్యూఢిల్లీ, జూన్ 17: ఎన్నికల వేళ ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో నిలబడే అభ్యర్థులను పోటీకి అనర్హులుగా ప్రకటించాలని, లేకపోతే భారీ జరిమానా వ�
అమరావతి : స్థానిక సమస్యలపై అవగాహనతో, సామాజిక స్పృహతో పని చేసేవారిని స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఎన్నుకొంటే ప్రజా గళం ప్రతిధ్వనిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థతోపాటు
తెలంగాణ వచ్చాక ఉపఎన్నికల్లో గులాబీ ప్రస్థానం హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భవించిన తరువాత 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో ఆరు ఎన్నికల్లో టీఆర్ఎస్ పా�
న్యూఢిల్లీ, అక్టోబర్ 30: ఉప ఎన్నికలు జరుగుతున్న 13 రాష్ర్టాల్లోని 3 లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాల్లో శనివారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 50-75 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. దాద్రా నగర్ హవేలీ లోక్సభ స్థానంల�
పాట్నా: తాను జైలు నుంచి విడుదలై ఉంటే బీహార్లో తేజశ్వి ప్రభుత్వం ఏర్పడేదని, ఆయన తండ్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఢిల్లీ నుంచి బీహార్కు వచ్చిన ఆయన ఆరేండ్ల తర్వాత తొలిసారి బహిరంగ సభలో మా�