జానారెడ్డి| ప్రజలకు మేలు చేయడానికి జనారెడ్డికి 40 ఏండ్లు సరిపోలేదా అని ప్రశ్నించారు. నెల్లికల్ ప్రజలకు గుర్తుండిపోయే అభివృద్ధి పని జానారెడ్డి ఒక్కటైనా చేశాడా అని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ శంకుస్థాపన
బీజేపీ| బీజేపీ నేతలు రాజ్యాంగ విరుద్ధంగా, వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సాగర్ ఉపఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని చెప్పారు. టీఆర్ఎస్పై చార్జిషీట్ విడుదల చేస�
టీఆర్ఎస్ | నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగత్ విజయం ఖాయం అని, టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయదుందుభి మోగిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట
సాగర్ ఎన్నికల్లో మంత్రి తలసాని ప్రచారం | నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ టీఆర్ఎస్ అభ్యర్థి నోమల భగత్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికే 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరికొందరు నామినేషన్లు దాఖలు చేయ�
హైదరాబాద్ : నాగార్జునసాగర్ ఉపఎన్నికకు ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు అభ్యర్థుల నుంచి నుంచి నామపత్రాలు స్వీకరించనున్నది. 31న పత్రా�
హైదరాబాద్ : ఏపీలోని తిరుపతి, కర్ణాటకలోని బెల్గాం లోక్సభ నియోజకవర్గాలతో పాటు వివిధ రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు భారత ఎన్నికల సంఘం మంగళవారం ఉపఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. త�