KTR | ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతోనే ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శరాఘాతంలా తగలకూడని దెబ్బ ఏమీ తగలేదని చెప్పారు. దేశ రాజకీయాలను చూస్తే పదేళ్లకు మించి మూ
KTR | స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో తొందరలోనే ఉప ఎన్నిక వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ ఉప ఎన్నికలో తప్పకుండా రాజయ్య గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ సమక్షంలో స్ట�
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటలైన అమేథి లేదా రాయ్బరేలీ నుంచి ఆమెకు టికెట్ ఇస్తారనే ప్రచారం జ�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితాలు (Cantonment By Election) మరికొన్ని గంటల్లో తేలనున్నాయి. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వెస్లీ కాలేజీలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ హాల్లో లెక్కింపు కొనసాగుతున్నది
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (Cantonment) ఉపఎన్నికకు బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. టీఎన్ వంశీ తిలక్ను (Vamshi Tilak ) పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యవర్గం ఓ ప్రకటనను విడుదలచేసింది.
కంటోన్మెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసిన నారాయణన్ శ్రీగణేశ్ను (Sri Ganesh) హస్తం పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించింది. ఈమేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ �
Dhupguri result | పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ధూప్గురి (Dhupguri) అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్ (Tapasi Roy) విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్�
Rutuja Latke | మహారాష్ట్రలో అంధేరి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన అభ్యర్థి రుతుజా లట్కే ఘన విజయం సాధించారు. రుతుజాకు మొత్తం
Gopalganj Constituency | మొకామాలో మాత్రం ఆర్జేడీ, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరి పోరు నడుస్తున్నది. రౌండ్రౌండ్కు ఇద్దరు అభ్యర్థుల నడుమ ఆధిక్యం దోబూచులాడుతున్నది.
Raghu Reddy | మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డినే గెలిపించాలని.. సూర్యాపేటలో జన్మించి, అమెరికాలోని కాలిఫోర్నియా నగర కమిషనర్ అయిన భారత సంతతి వ్యక్తి
బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి ప్రచారం వదిలి దాదాగిరీకి దిగారు. మునుగోడులో ప్రజలపై బెదిరింపులకు పాల్పడుతున్నరు. ఏం అభివృద్ధి చేశావు? అని ప్రశ్నిస్తున్న ఓటర్లను ‘ఏయ్ నీ సంగతి చెప్తా’ అని అల్టిమేటం జ�
Munugode | మునుగోడు ఉపన్నిక నామినేషన్ల పర్వ తుదిదశకు చేరింది. ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.