Grain Purchase | మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆరు బయట ఉన్న ధాన్యం, మకజొన్న కొనుగోలు చేయడం లేదని రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. యాసంగిలో సాగుచేసిన ధాన్యం చేతికంది వస్తుండటంతో విక్రయానికి తీస�
సన్నరకం వడ్లపై రైస్ మిల్లర్ల దోపిడీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతుల నుంచి మిల్లర్లు మద్దతు ధర కన్నా తక్కువ చెల్లించి సన్నరకం వడ్లను కొనుగోలు చేస్తే �
రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా.. మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఏటా ఐకేపీ, పీఏసీసీఎస్, వ్యవసా య మార్కెట్ల ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో �
తెలంగాణ రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తున్నదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్న
యాసంగి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. ధాన్యం కొనుగోలు చేయలేమని కేంద్ర మంత్రులు చెప్పడం బాధాకరమన్నారు. దీని వెనుక కార్పొరేట్�
నిర్మల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం రూ.42 కోట్లతో తాగునీటి పనులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్, మార్చి 31 : పంజాబ్ తరహాలో కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర అటవీ, ప�
పట్టణాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహు లు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాసంగి ధాన్యాన్�
కేంద్రానికి కోలేటి దామోదర్ డిమాండ్ హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): దేశమంతటా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ కేంద్�
క్రైం న్యూస్ | కర్ణాటక నుంచి అక్రమంగా వరి ధాన్యం తీసుకువచ్చి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ రఘురామ శర్మ హెచ్చరించారు.