Stock Markets | స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గడిచిన ఆరు రోజుల ట్రేడింగ్స్లో వరుసగా నష్టాలు మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఇవాళ్టి ట్రేడింగ్ ముగిసే సమ
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. యూరోపియన్ స్టాక్ల నుంచి లభించిన మద్దతుకు తోడు బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు జరపడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 284.68 పాయింట్లు లాభపడిన 30 షే�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడైనప్పటికీ ఐటీ, మెటల్ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ తిరిగి 65 వేల పాయింట్ల పైకి చేరుకున�
అపోలో హాస్పిటల్స్ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రూ.144 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అన్ని విభాగాలు అంచనాలకుమించి రాణించడంతో గతేడాది ఇదే త్రైమాసికంలో
ఆన్లైన్ బస్ టికెటింగ్ బుకింగ్ సేవలు అందిస్తున్న అభిబస్..ప్రచాకర్తగా తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబ్ను మరోసారి నియమించుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ సీవోవో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ప్రయాణికులను �
గతేడాది బుల్ మార్కెట్.. మ్యూచువల్ ఫండ్లకు కాసుల వర్షం కురిపించింది. వివిధ మ్యూచువల్ ఫండ్లు మొత్తం 140 స్కీములను మార్కెట్లోకి ప్రవేశపెట్టగా, రూ.99,704 కోట్లను సమీకరించాయి. ఆగస్టు నెలలో గరిష్ఠంగా రూ.23,668 కోట్�
భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 949, నిఫ్టీ 284 పాయింట్లు పతనం ఒక్కరోజే రూ.4.29 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి ముంబై, డిసెంబర్ 6: మదుపరులను చుట్టుముట్టిన ఒమిక్రాన్ భయాలు.. దేశీయ స్టాక్ మార్�
క్యాపెక్స్ వినియోగంలో అగ్రగామి ముంబై, నవంబర్ 25: అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత మరోసారి బయటపడింది. వివిధ అభివృద్ధి పనుల కోసం కేటాయించిన వార్షిక మూలధన వ్యయ నిధుల వినియోగంలో తెలంగాణే �
పార్టిసిపేటరీ నోట్స్(పీ-నోట్స్) ద్వారా దేశీయ క్యాపిటల్ మార్కెట్లోకి వచ్చే పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అక్టోబర్ నెలలోనే రూ.1.02 లక్షల కోట్ల మేర వచ్చాయి. గత 43 నెలల్లో ఇదే గరిష్ఠ స్థాయి కావ�