HDFC Bank | ఈ నెల 13న బ్యాంకింగ్ సిస్టమ్ అప్ గ్రేడ్ ప్రక్రియ చేపట్టడంతో ఆ రోజు ఉదయం మూడు గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ కొన్ని బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది.
Mahindra XUV700 AX7 | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన పాపులర్ ఎస్యూవీ కారు ఎక్స్ యూవీ 700 ఏఎక్స్7 (XUV 700 AX7) మోడల్ కార్లపై ధర తగ్గించింది.
LPG eKYC | వంట గ్యాస్ సిలిండర్ల వినియోగదారుల ఈ-కేవైసీ ప్రక్రియకు ఎటువంటి తుది గడువు లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు.
Tecno Spark 20 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో తన టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ (Tecno Spark 20 Pro 5G) ఫోన్ ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Tata Motors | టాటా మోటార్స్ ఎస్యూవీ కార్ల విక్రయాలు 20 లక్షల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా వాటిపై ఈ నెలాఖరు వరకూ రూ.1.40 లక్షల వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది.
మరో రెండు బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థలకు రిజర్వుబ్యాంక్ షాకిచ్చింది. అక్రమ రుణ పద్దతుల కారణంగా స్టార్ ఫిన్సర్వ్ ఇండియాతోపాటు మరో సంస్థ పాలీటెక్స్ ఇండియా లైసెన్స్లను రద్దు చేసింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరోసారి వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచడంతో రుణ గ్రహీతలపై అదనపు భారం పడనున్నది.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్..తొలిసారి లగ్జరీ కార్లను కొనుగోలు చేసేవారి లక్ష్యంగా ఎలక్ట్రిక్ ఎంట్రీలెవల్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది.
Vivo | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వై28 (Vivo Y28) సిరీస్ ఫోన్లు వివో వై28ఎస్ (Vivo Y28s), వివో వై28ఈ (Vivo Y28e) ఫోన్లను భారత్ మార్కెట్లో సోమవారం ఆవిష్కరించింది.
New EV Policy | దేశీయంగా ఇప్పటికే సంప్రదాయ పెట్రోల్-డీజిల్ కార్లతోపాటు ఈవీ కార్లను తయారు చేస్తున్న కార్ల తయారీ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీలో మార్పులు చేయనున్నదని తెలుస్తున్నది.
SBI- Banks Disinvestment | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నాయని, వాటిల్లో కేంద్ర ప్రభుత్వ వాటాల ఉపసంహరణకు ఇదే సరైన సమయం అని ఎస్బీఐ
Motorola Edge 50 Pro | చైనా టెక్నాలజీ దిగ్గజం లెనోవో (Lenovo) అనుబంధ సంస్థ మోటరోలా (Motorola) తన మోటరోలా ఎడ్జ్ 50 ప్రో (Motorola Edge 50 Pro) ఫోన్ కొత్త కలర్ ఆప్షన్లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.