Mahindra XUV700 | మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కారు ఎక్స్యూవీ 700.. ఆవిష్కరించిన 33 నెలల్లో రెండు లక్షల యూనిట్లకు పైగా కార్లు విక్రయించింది.
Vivo T3 Lite 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో టీ3 లైట్ 5జీ (Vivo T3 Lite 5G) ఫోన్ను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
RBI Governor | దేశ జీడీపీ వృద్ధిరేటును అధిక వడ్డీరేట్లు అడ్డుకోబోవని ఆర్బీఐగవర్నర్ శక్తికాంత దాస్ నొక్కిచెప్పారు. మంగళవారం ఇక్కడ బాంబే చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పా�
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఆల్టైమ్ హైల్లో స్థిరపడ్డాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ తొలిసారి 78వేల మార్కును దాటింది.
పరోక్ష పన్నులను తగ్గించాలని, సుంకాల నిర్మాణాన్ని హేతుబద్ధం చేయాలని వివిధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు, సంఘాల నాయకులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్..మరో వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. బ్యాంకింగ్ సేవలను లాక్ చేసుకోవడంతోపాటు అన్లాక్ చేసుకునే సేవలను ప్రారంభించింది.
స్పెక్ట్రం వేలానికి టెలికం సంస్థల నుంచి అనూహ్య స్పందన లభించింది. తొలిరోజు నిర్వహించిన ఐదు రౌండ్లలో రూ.11 వేల కోట్ల విలువైన వాయుతరంగాలకు బిడ్లుదాఖలయ్యాయని తెలుస్తున్నది.
Nissan new X-Trail SUV | ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ నిసాన్ మోటార్స్ (Nissan Motors) తన న్యూ ఎక్స్-ట్రయల్ ఎస్యూవీ (New X-Trail) కారును భారత్ మార్కెట్లో వచ్చేనెల ఆవిష్కరించనున్నది.
Royal Enfield | రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థకు పోటీగా కొత్త బ్రిటన్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ ‘రెట్రో లుక్ మోటార్ సైకిల్’ తెస్తోంది. ఆగస్టు 15న భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.
OnePlus Nord CE 4 Lite | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ తన ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Hyundai CNG Car | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం ‘హ్యుండాయ్ మోటార్ ఇండియా’ త్వరలో మార్కెట్లోకి డ్యుయల్ సిలిండర్ టెక్నాలజీ బేస్డ్ సీఎన్జీ కార్లను తీసుకొస్తోంది.