Startups Layoffs | నిధుల కొరతతో దేశీయ స్టార్టప్ సంస్థలు గత ఆరు నెలల్లో 10 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో మరో 5000 మందిని తొలగించే అవకాశాలు ఉన్నాయి.
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.85,582.21 కోట్లు వృద్ధి చెందింది.
దేశీయ ఐటీ సంస్థలు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ దేశాలపై ఆర్థిక మాంద్యం పిడుగుపడటంతో ఐటీ సంస్థలు నిర్వహణ ఖర్చులను తగ్గించుకోడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇప్పటికే పలు ఉద్యోగులన�
నాభి నిండితే నవాబుకైన జవాబు చెప్పొచ్చు అనేది పాత సామెతగా మారింది. జేబు నిండుగా పైసలు ఉంటే నవాబులాగైనా బతకొచ్చనేది నేటి విధానంగా... పొదుపు విధానంలో మార్పు వస్తున్నది. ఇటీవల కాలంలో మెట్రో నగరాల్లో నివసించే�
దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ యాంపిర్ నెక్సస్ను పరిచయం చేసింది గ్రేవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ. చెన్నై షోరూంలో ఈ స్కూటర్ ధర రూ.1,09,900.
వచ్చే ఏడాది అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలే అవకాశాలున్నాయని ఆ దేశ ఆర్థికవేత్త హ్యారీడెంట్ హెచ్చరించారు. 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో జరిగిన మార్కెట్ పతనం కంటే ఇది అధికంగా ఉండే అవకాశం ఉన్నదని తెలిపార�
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)కు గట్టి షాక్ తగిలింది. వాణిజ్య రహస్యాలను బయటపెట్టిందన్న కేసులో టీసీఎస్పై 194 మిలియన్ డాలర్లు(రూ.1,600 కోట్లకు పైమాటే) జరిమానా విధించింది అమెరికా డి�
విజయవాడ నుంచి ముంబైకి డైరెక్ట్ విమాన సేవలు ప్రారంభించింది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమాన సేవలు శనివారం ప్రారంభించారు.
ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్కి చెందిన ఎస్యూవీ నెక్సాన్ మరో మైలురాయిని అధిగమించింది. దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చి ఏడేండ్లు పూర్తైన సందర్భంగా ఈ వాహనంపై ప్రత్యేక ప్రయోజనాలు కల్�
Realme GT 6 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ రియల్మీ జీటీ 6 (Realme GT 6) ఫోన్ను ఈ నెల 20న భారత్ తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది.
OnePlus Nord CE 4 Lite 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్.. భారత్ మార్కెట్లో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది.
Hyundai IPO | సుమారు రూ.25 వేల కోట్ల నిధుల సేకరణకు సిద్ధమైన దక్షిణ కొరియా ఆటో దిగ్గజం ‘హ్యుండాయ్ మోటార్ ఇండియా’.. ఐపీఓ ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావడానికి ఐపీఓకు అనుమతించాలని సెబీని కోరింది.