సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన ఆందోళన సమయంలో పెనుప్రమాదం తప్పింది. ఆర్మీ అభ్యర్థులు పట్టాలపై బైకులు తగులబెట్టి, బోగికి నిప్పుపెట్టిన ఒకటో నంబర్ ప్లాట్ఫామ్కు అతి సమీపంలో రైళ్లకు �
కేంద్ర ప్రభుత్వం ఆర్మీ నియామకాల్లో చేపట్టిన అగ్నిపథ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో నియామకాలు చేపట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు దాసరి కళావతి డిమాండ్ చేశారు.శుక్రవారం పట్టణంలో పాత బస్టాండ�
పూజ దీపం పరదాకు అంటుకొని ఇల్లు దగ్ధమైంది. ఇల్లు పూర్తిగా కాలిపోయి 15 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిర్మలాపూర్లో జరిగింది. గ్రామానికి చెందిన రేగొండ జగన్నాథం కిరాణం
పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో టీఆర్ఎస్ యూత్ నాయకులు ఆందోళనకు దిగారు
అమరావతి : ఏపీలో అమరావతి రాజధాని కొనసాగించాలంటూ అమరావతి ఐక్యకార్యచరణ సమితి రైతులు నిరసనలను కొనసాగిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పలు చోట్ల నిరసనలు చేపట్టారు. మందడంలో భోగి మంటలు వేసి ప్రభుత్వానిక�
క్రైం న్యూస్ | భూమి విక్రయించగా వచ్చిన నగదును ఇంట్లో దాచి పెట్టగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని పూరి గుడిసె దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 10 లక్షల రూపాయలు అగ్నికి ఆహుతైన సంఘటన మునగాల మండలం నేలమరి గ్రామంలో గురువ�
గుడిహత్నూర్ : మండలంలోని మన్నూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం షార్ట్సర్క్యూట్తో కారు దగ్ధమయ్యింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కారు (స్కార్పియో) మన్నూ�
అపోహల్ని తొలగించేందుకు అస్సాం ప్రభుత్వం చర్యగువాహటి: అస్సాం ప్రభుత్వం బుధవారం 2,479 ఖడ్గ మృగాల కొమ్ములను కాల్చివేసింది. ఆరు చోట్ల ప్రత్యేకంగా కొలిమిలను ఏర్పాటు చేసి ప్రజలందరూ చూస్తుండగా ఈ కార్యక్రమాన్ని �
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఐస్క్రీమ్లు తింటూ, అమ్యూజ్మెంట్ పార్క్లో ఆటలాడుతూ, జిమ్లో కసరత్తులు చేస్తూ ఎం�