జలవనరుల పక్కన, బఫర్ జోన్లలో చెత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి బల్దియా అధికారులు వందలాది ట్రిప్పుల చెత్తను డంప్ చేస్తూ పర్యావరణానికి హాని తలపెడుతున్నారు. దీనిపై పర్యావరణవేత్తలు తీవ్రంగా అభ్యంతరం వ
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కొందరు అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ కేవలం బీఆర్ఎస్ నాయకుడి ఇంటిని కూల్చి వేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.
నగరంలో చెరువుల హద్దుల నిర్ధారణ, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లతో కూడిన ఫైనల్ నోటిఫికేషన్ చేయాల్సి ఉంది. చెరువు హద్దుల నిర్ధారణను హైకోర్టు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా... ప్రక్రియ చేపట్టడంలో అధికారులు తప�
హెచ్ఎండీఏ పరిధిలో చెరువులు, కుంటల ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ నిర్ధారణ డైలీ సీరియల్లా మారింది. ఓవైపు చెరువుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రచారం చేసుకుంటుంటే... మరోవైపు చెరువుల ప�
అధికారికంగా ఉన్నా.. అనధికారికంగా ఉన్నా ఆ నివాస గృహాల జోలికి వెళ్లేది లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఉన్న ఇండ్లను కూలగొట్టం. చెరువుల ఆక్రమణల విషయంలో ప్రస్తుతం ఉన్న చెరువు స్థలాన్ని అ
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల విచారణలో త్రీవ జాప్యం జరుగుతోంది. నగర శివారులో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల విచారణ ముందుకు సాగడం లేదు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీ�
లేక్సిటీగా పేరున్న హైదరాబాద్లో చెరువుల సుందరీకరణ ప్రభుత్వానికి సవాల్గా మారింది. గ్రేటర్ పరిధిలో చెరువుల సుందరీకరణలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైడ్రా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున�
హైడ్రా బాధితులపై మరో పిడుగు పడింది. బుల్డోజర్లతో కూల్చివేసిన ఇండ్ల తాలూకు శిథిలాలను వెంటనే తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవన యజమానులకు ఆదేశాలు జారీచేశారు.
‘ఎవరి లాభం కోసం మూసీ ప్రక్షాళన? రాష్ట్రంలో ఏ సమస్యలు లేన్నట్టు ఈ మూసీ రాగం ఎందుకు? ఢిల్లీకి డబ్బుల మూటలు మోసేందుకేనా? 51 కిలోమీటర్లు ఉన్న రివర్ అభివృద్ధికి రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు?’
Hydraa | హైడ్రాపై నిన్ననే స్టేటస్ కో ఆర్డర్స్ (యథాతథస్థితి ఉత్తర్వులు) జారీచేశామని, ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేత చర్యలు తీసుకోబోదని హైకోర్టు స్పష్టం చేసింది.
జల వనరులను, పర్యావరణాన్ని పరిరక్షించటం కోసమంటూ ఎంతో ఆదర్శవంతమైన, ప్రశంసనీయమైన మాటలతో హైడ్రాను సృష్టించిన ముఖ్యమంత్రి ఆలస్యంగా జరిగిన అర్ధ జ్ఞానోదయం తర్వాత ఇప్పుడేమంటున్నారో చూడండి:- ఏ ఒక్కరినీ బాధపెట్
పేద, మధ్యతరగతి వాళ్లు ఎఫ్టీఎల్, బఫర్జోన్ల గురించి తెలియక డబ్బులు పెట్టి ఇండ్లు కట్టుకొని, వాటికి పన్నులు కడుతుంటే.. ఆ పేదల ఇండ్లను కూల్చడమే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యంగా పెట్టుకోవద్దని లోక్సత్తా పార్