అర్బన్లో అన్ని అర్హతలున్న నాయకుడు బిగాల గణేశ్గుప్తా అని నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ ఇన్నిసార్లు అవకాశం ఇచ్చారంటే విజయం ఖాయమని తెలుస్తున్నదని, ఇక మెజారిటీ కోసమే మన�
రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది దివ్యాంగులే బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లని ఆర్మూర్ నియోజకవర్గ అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. థ్యాంక్యూ కేసీఆర్ సార్ అనే వివాద�
ఎన్నికలు వస్తున్నాయని మీ వద్దకు వచ్చి ఏదేదో మాట్లాడే ప్రతిపక్షాల మాటలతో ఆగం కావద్దు. వాళ్లు నోటికి ఏదొస్తే అది చెబుతరు. సాధ్యంకాని హామీలు ఇస్తరు. వాళ్లతో అయ్యేది లేదు. పోయేది లేదు. ఒకసారి ఆలోచించండి.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం టేకుమట్ల మండలంలోని పలు గ్రామాల్లో బీఆ�
నియోకవర్గ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. శుక్రవారం ఆమె గోవిందరావుపేట, తాడ్వాయి మండలకేంద్రాల్లో బూత్ స్థాయి కార్యకర్తల అవగాహన సమావేశం, ములుగు మండలంలో�
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్నారని ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
Minister Errabelli | పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli)కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. బీఆర్ఎస్ వెంటే ఉంటామంటూ స్వచ్ఛందంగా ముందుకొ�
రైతు బీమా తరహాలో రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య (Sandra Venkata Veeraiah) అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండుసార్లు చేసిన అభి
MLA Chirumurthy | రామన్నపేట పట్టణానికి చెందిన కురుమ సంఘం, హమాలీ సంఘం నుంచి సుమారు 100 మంది ఎమ్మెల్యే చిరుమర్తి(MLA Chirumurthy Lingaiah) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించ�
Minister Harish Rao | ఒకప్పుడు పల్లెలు, పట్టణం అనే తేడా లేకుండా కరెంట్ కోతలు ఉండేవని, పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఉండేవని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అ
రానున్న ఎన్నికల్లో గెలిచేది ముమ్మాటికీ బీఆర్ఎస్ (BRS) పార్టీయేనని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) స్పష్టం చేశారు. సబ్బండ వర్గాల సంక్షేమం గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్పై (CM KCR) తెలంగాణ ప్రజలకు అపారమైన ప్రేమ ఉందన�
అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీలో కల్లోలం కొనసాగుతున్నది. కాంగ్రెస్కు చెందిన అనేక మంది నేతలు పార్టీని వీడటం అగ్రనాయకత్వాన్ని కలవరపెడుతున్నది. ఒకవైపు రాహుల్గాంధీని తీసుకువచ్చి బస్సుయాత్ర
తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీలు సృష్టిస్తున్న కల్లోల పరిస్థితులతో కలత చెందుతున్న ఉద్యమశక్తులు తిరిగి ఏకవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు అసలైన రక్షణ అని భావించిన ఉద్యమకారులు, నాయకులు తిరిగి తమ