కరువుతో రైతులు విలపిస్తుంటే వారి కన్నీళ్లు చూస్తూ ఊరుకోం.. కాళేశ్వరం లక్ష్మీ పంప్హౌస్లో మోటర్లను మీరు రన్ చేస్తరా.. మమ్మల్ని చేయమంటరా అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్స
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి పంప్హౌస్కు బీఆర్ఎస్ బృందం నేడు రానున్నది. సోమవారం ఉదయం 10గంటలకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో బీఆర్ఎస్ బృందానికి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించింది. గురువారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నేతృత్వం లో నల్లగొండ, ఉమ్మడి మహ
ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదస్థలికి బీఆర్ఎస్ ప్రతినిధి బృందం గురువారం వెళ్లనున్నది. మాజీ మంత్రి టీ హరీశ్రావు సారథ్యంలో బీఆర్ఎస్కు చెందిన ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల ముఖ్యనాయకులు ఘటనా స్�
బీసీలు న్యాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో వారికి బీఆర్ఎస్ బాసటగా నిలువడం గొప్ప విషయమని తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్రావు పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనం క�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో సాగిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం పర్యటన శుక్రవారం విజయవంతంగా సాగి
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను బీఆర్ఎస్ బృందం బట్టబయలు చేసింది. మేడిగడ్డ వద్ద మానేరు, గోదావరి, ప్రాణహిత నదులు పుష్కలంగా ప్రవహిస్తున్నా కావాలనే లిఫ్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్�
కాలం అనుకూలించక ఇప్పటికే వర్షాలు ఆలస్యంగా మొదలై రైతులు సాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షానికి తోడు ప్రాణహిత నుంచి మేడిగడ్డకు వరద పోటెత్తి రోజుకు 10 లక్షల క్యూసెక�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ప్రతినిధి బృందం గవర్నర్ను కలువనుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేయనుంది.