అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోతున్నది. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దాడిచేసి తీవ్రంగా �
ప్రజల్లో కేసీఆర్ పై చెక్కు చెదరని అభిమానం ఉందని, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సైనికుల పోరాటంతో ఘన విజయం లభించిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. చేర్యాల పట్టణంలోని రేణుక గార్డెన్స్లో శ�
బీఆర్ఎస్ సైనికుల వీరోచిత పోరాటం వల్లే పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం లభించిందని, గులాబీ శ్రేణులు రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్ల�
రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల జోరు కొనసాగింది. అధికారీ పార్టీ సర్వశక్తులు ఒడ్డినా పెద్ద సంఖ్యలో గ్రామాలు బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. మూడు విడత
పల్లె పోరులో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు నిర్వహించిన మొదటి, రెండో విడుత పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకొని సత్తా చాటింది. అధికార కాంగ్రెస్ పార్టీ కంటే రెట
పంచాయతీ ఎన్నికల పోరు తుది దశకు చేరింది. ఇప్పటికే తొలి, మలి విడుత పూర్తి కాగా, ఆఖరి విడుతపైనే అందరి దృష్టీ నెలకొన్నది. బుధవారం పోలింగ్ జరగనుండగా, ఎన్నికల నిబంధనల మేరకు 44 గంటల ముందే అంటే.. సోమవారం సాయంత్రం 5గం�
ఉద్యమాలకు పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రాంతం దుబ్బాక. కేసీఆర్ అంటే ఎంతో ప్రేమ,ఆప్యాయత ఉన్న గడ్డ.. బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి వెన్నంటి ఉంటున్న పౌరుషం గల దుబ్బాక ప్రజలు తొల�
బీఆర్ఎస్పై ప్రజలకు ఉన్న చెదరని నమ్మకం వల్లే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా విజయం సాధించారని మాజీ మంత్రి, టీజీబీకేఎస్ గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్త�
మూడో విడుత పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీదే హవా ఉంటుందని, అత్యధిక సంఖ్యలో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కే�
ఆచరణ సాధ్యం కాని హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని మూడో విడుత పంచాయతీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రజలకు పిలుపున�
గ్రామ పంచాయతీ తొలి విడత పోలింగ్లో గులాబీ జెండాకు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు. మారుమూల గ్రామాల్లోని ఓటర్లు సైతం కేసీఆర్కే జై కొట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు, భయభ్రాంతులకు గురి చేసినా ఓటర్�