మిషన్ భగీరథ పథకం చేపట్టి ఇంటింటికీ తాగునీటిని అందించి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కేసీఆర్దే అని, కేసీఆర్ కృషితోనే గజ్వేల్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైందని బీఆర్ఎస్ గజ్వేల�
గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు సంక్షేమ ఫలాలను ఇంటింటికీ అందించిన దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నార�
ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు.
దేశానికి అన్నంపెట్టే అన్నదాతకు కాంగ్రెస్ పాలనలో భరోసా కరువైంది. కష్టం వస్తే కనీసం సాయం అందించే దిక్కులేకుండా పోయింది. నేలతల్లిని నమ్ముకొని జీవించే రైతన్న అదే నేలపై నేలరాలుతున్నాడు. మోసపోవడమే తప్ప మోస�
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మ క్తల్ అభివృద్ధి పరుగులు పెట్టిందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ మున్సిపాలిటీ పాలకవ ర్గం పదవీకాలం ముగిసిన సందర్భంగా ఆదివారం చిట్టెం రామ్మోహన్�
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నగరం నలుమూలలా అనేక కంపెనీలు తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్కే దక్కుతుందని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలంలోని మ�
అడ్డగోలు హామీలతో ప్రజల ను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు రైతుభరోసా అడిగితే రైతులను చెప్పుతో కొడతామని అవమానించారని, అలాంటి వారి చెంపచెల్లుమనేలా రైతు నిరసన సదస్సును జయప్రదం చేయాలని మాజీ మం�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే వర్క్ ఆర్డర్లు నిలిపివేయడం, చేనేత కార్మికులకు ఎలాంటి ప్రోత్సాహం అందించకపోవడంతో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవార�
ఆరుగాలం పంటలు పండించిన రైతులు, ఆ పంటలను అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నాడు. బీఆర్ఎస్ పాలనలో ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించిన రైతన్నకు నేడు ధాన్యం అమ్ముకోవడం ఒక టాస్ల మారింది. ధాన్యం కంటాలుక�
పంటలకు సాగునీరివ్వకుండా ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ పంటలను ఎండబెడుతూ రైతుల ప్రాణాలు తీస్తున్న కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డిని పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేయడంపై హరీశ్రావు తీవ్రంగా ఖండించారు.
చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏటా తపాస్పల్లి రిజర్వాయర్ను నింపి అక్కడి నుంచి ఆయ�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామిని ఆదివారం మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున�